ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, కార్మికులకు దీర్ఘకాలంగా అమలుకు నోచుకోని సమస్యలను తక్షణమే పరిష్కరించాలనే డిమాండ్తో జిల్లా వ్యాప్తంగా కదంతొక్కారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు శుక్రవారం అన్ని కార్య�
ఉద్యోగులకు రావాల్సిన వివిధ రకాల అలవెన్స్లు ప్రభుత్వం ఇవ్వకపోవడంపై ఉద్యోగులు మండిపడ్డారు. ఉద్యోగ జేఏసీ రాష్ట్ర చైర్మన్, టీఎన్జీవోస్ అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ పిలుపు �
ఇచ్చిన హామీలు విస్మరించడం.. న్యాయంగా దక్కాల్సినవి దక్కకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం గర్జించింది. పోరుబాట పట్టింది. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అన్న తేడాల్లేకుండా అంతా పిడికిలెత్తారు. �
రాష్ట్రంలో ఉద్యోగులకు సంబంధించిన దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్నాయని, న్యాయబద్దమైన డిమాండ్లు సైతం అమలుకు నోచుకోవడం లేదు, ప్రభుత్వం ఫన్నీటి డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగుల జే�
అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల పట్టణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్�
జిల్లా కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు పాత పింఛన్ పథకం అమలుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జా�
అమెరికాకు చెందిన మాస్ మీడియా, వినోద సంస్థ ‘ద వాల్ట్ డిస్నీ’ కంపెనీలో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం కనిపిస్తున్నది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా త్వరలో దాదాపు 1,000 మంది సిబ్బందిని తొలగించేందుకు
ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం అప్పలపై ఆధారపడుతున్నది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సర్కార్ ఎందుకంత మంకు పట్టు పడుతుందదో అర్థ�
టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నాయి. చైనాలో ఈ వ్యవహారం కాస్త భిన్నంగా సాగుతున్నది. చైనాకు చెందిన కంపెనీల్లో కొంతమంది ఉద్యోగులు ఏఐ టెక్నాలజీతో సహ ఉద్యోగుల ఉద్యోగ�
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్)లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
గ్రాట్యుటీ అర్హతలో కొత్త కార్మిక చట్టాలతో కీలక మార్పులే చోటుచేసుకున్నాయి. కేవలం ఏడాదిపాటు సర్వీస్ కొనసాగితే ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులే. మునుపు ఇది కనీసం ఐదేండ్లుగా ఉన్నది. అయితే ఈ నిబంధన ఎప్పట్ను�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతు సేవా సహకార బ్యాంకు ఉద్యోగుల నిర్వాకం బట్ట బయలైంది. అర్థరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యాపారులు, దళారీలతో కలిసి బ్యాంకు సిబ్బంది దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక�