భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రామాల్లో ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాము సూచించారు. మండలంలోని గర్షకుర్తిలో భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించ
తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న భాగ్యనగర్ టీఎన్జీవోల ఆందోళన శనివారంతో 39వ రోజుకు చేరుకుంది. గచ్చిబౌలిలోని భాగ్యనగర్ టీఎన్జీవో కార్యాలయం వద్ద ఉద్యోగులు, పెన్షనర్�
ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని తెలంగాణ గెజిటెట్ ఆఫీసర్స్, టీచర్స్, వర్కర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ డిమాండ్ చేసింది.
ప్రభుత్వం న్యాయం చేసే వరకూ అందోళన కొనసాగుతుందని భాగ్యనగర్ టీఎన్జీవో ఉద్యోగులు చెప్పారు. రాష్ట్ర ఉద్యోగ సంఘాల జేఏసీ అధ్వర్యంలో గోపన్పల్లిలో కొనసాగుతున్న టీన్జీవోల ఆందోళన గురువారంతో 37వ రోజుకు చేరింది
Microsoft | హమాస్ అంతమే లక్ష్యంగా గాజాలో ఇజ్రాయెల్ సైన్యం మారణహోమం సృష్టిస్తోంది. వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. అయితే, ఈ దాడులు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్కు ఇబ్బందికరంగా మారాయి.
నగరంలోని నిమ్స్ దవాఖానలో అన్స్కిల్డ్ ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అర్హత ఉన్నా పైరవీలు, అక్రమ మార్గాల ద్వారా కొందరు సెమీ స్కిల్డ్ ఉద్యోగులు�
ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ప్రభుత్వంతో యుద్ధం చేయాల్సిన అనివార్యత ఏర్పడితే వెనకడుగు వేసే ప్రసక్తే లేదని ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్, టీఎన్జీవోస్ కేంద్ర సంఘం అధ్యక్షుడు మారం జగదీశ్వర్ చెప్ప
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి అసైన్డ్ భూములపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. 17 ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ రంగారెడ్డి కలెక్టర్ తీసుకున్న నిర్ణయాన్ని నిలుపుదల చేస్తూ హ
Cognizant | ప్రముఖ ఐటీ సేవల కంపెనీ కాగ్నిజెంట్ (Cognizant) తమ ఉద్యోగులకు గుడ్న్యూస్ చెప్పింది. 80 శాతం మంది అర్హులైన ఉద్యోగులకు వేతనాలు పెంచనున్నట్లు (Salary Hikes) ప్రకటించింది.
తమ స్థలాలు తమకు దక్కేవరకు పోరాటాన్ని ఆపేది లేదని భాగ్యనగర్ నాన్గెజిటెడ్
ఆఫీసర్స్(గచ్చిబౌలి) కో-ఆపరేటివ్ మ్యుచువల్లీ ఎయిడెడ్ హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్ తేల్చిచెప్పారు.
TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు ( Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది.
పేద ప్రజలకు పెద్ద దిక్కయిన వరంగల్ ఎంజీఎం దవాఖానలో వారి ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. ఉద్యోగులు, కాంట్రాక్టు నిర్వాహకులు ఇష్టారీతిగా వ్యవహరిస్తుండడంతో అంతా అయోమయంగా మారింది.
ఉద్యోగులే కాదు.. విద్యార్థులు కూడా చాట్ జీపీటీ వాడేస్తున్నారు. హోంవర్క్ చేయాలన్నా, పరీక్షలకు సిద్ధం కావాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా చాలామంది దీన్నే ఆశ్రయిస్తున్నారు.