ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలోని గోపన్పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం ఆదాయ పన్ను చట్టం-2025 నిబంధనలను ప్రకటించింది. ఇవి వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేసింది. కొత్త రూల్స్ ప్రకారం హైదరాబాద్తోపాటు బెంగళూ
రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వే�
కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి వచ్చిన తర్వాత అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నీటి పారుదల శాఖలను ఒకే గొడుగు కిందికి తెచ్చింది. అందులో భాగంగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో కరీంనగర్, రామగుండం, జగిత్యాల పరిధి�
ఇటీవల కాలంలో అత్యంత నాటకీయమైన ఉద్యోగుల తొలగింపులను బ్లాక్ కంపెనీ సీఈవో జాక్ డోర్సే ప్రకటించారు. తన కంపెనీలో ఒకేసారి 40 శాతం మంది ఉద్యోగులను తొలగించినట్టు ఆయన ఎక్స్ పోస్ట్లో తెలిపారు.
Bumper Offer | ‘అబ్బా.. ఇలాంటి బాస్ మాకు కూడా ఉంటే ఎంత బాగుంటుంది’ అని ఉద్యోగులందరూ ఈర్ష్య పడేలా చైనాకు చెందిన ఒక కంపెనీ యజమాని ఏకంగా 180 మిలియన్ యువాన్లు (రూ. 240 కోట్లు) తన ఉద్యోగులకు బోనస్గా అందజేశారు. అదీ కూడా ఒక్�
పంచాయతీ సిబ్బందికి వేతన బకాయిలు వారం రోజుల్లో చెల్లించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ నాయకులు హెచ్చరించారు. బుధవారం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ ఆధ్వర్యం
తెలంగాణ సర్కార్.. ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తామని ప్రకటించిన హెల్త్కార్డుల విషయం ‘ఆదిలోనే హంసపాదు’ అన్న చందంగా తయారైంది. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తామన్న హెల్త్కార్డుల�
తెలంగాణ రాష్ట్ర సీపీఎస్ ఉద్యోగులకు రావాల్సిన డీఏ వాయిదాల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్స్ స్కీం ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సోమవారం సార�
కేరళలోని ఒక ఇన్ఫ్రా కంపెనీ అదిరేటి గిఫ్ట్లతో తన ఉద్యోగులకు సర్ప్రైజ్ ఇచ్చింది. ఏకంగా రూ.20 కోట్ల రూపాయల విలువైన కార్లను తన ఉద్యోగులకు బహుమతిగా ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని టీఎన్జీవో కేంద్ర సంఘం డిమాండ్ చేసింది. పీఆర్సీ, డీఏలు, హెల్త్కార్డులు, పెండింగ్ బిల్లులు వంటి సమస్యలను పరిష్కరించాలని కోరింది.
మరో పదిహేను రోజుల్లో ముఖ్యమం త్రి, ఉప ముఖ్యమంత్రి సమక్షంలో ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని ప్రారంభించాలని ఎంప్లాయీస్ హెల్త్కేర్ ట్రస్ట్ సమావేశం నిర్ణయించింది.