అపరిష్కృతంగా ఉన్న తమ సమస్యలు పరిష్కరించాలని కోరుట్ల పట్టణ ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వివిధ శాఖల ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధుల�
దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈజేఏసి తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అదికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్సనర్ల జాయింట్ యక్షన్ కమిటీ ఆధ్వర్యంలో శుక్�
జిల్లా కోర్టుల్లో పనిచేసే ఉద్యోగులకు పాత పింఛన్ పథకం అమలుపై గతంలో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయకపోతే ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి, న్యాయశాఖ కార్యదర్శి వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాలని హైకోర్టు ఆదేశాలు జా�
అమెరికాకు చెందిన మాస్ మీడియా, వినోద సంస్థ ‘ద వాల్ట్ డిస్నీ’ కంపెనీలో ప్రస్తుతం ఆందోళనకర వాతావరణం కనిపిస్తున్నది. ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా త్వరలో దాదాపు 1,000 మంది సిబ్బందిని తొలగించేందుకు
ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి కూడా ప్రభుత్వం అప్పలపై ఆధారపడుతున్నది. ఇలాంటి ఆర్థిక పరిస్థితుల్లో లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై సర్కార్ ఎందుకంత మంకు పట్టు పడుతుందదో అర్థ�
టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నాయి. చైనాలో ఈ వ్యవహారం కాస్త భిన్నంగా సాగుతున్నది. చైనాకు చెందిన కంపెనీల్లో కొంతమంది ఉద్యోగులు ఏఐ టెక్నాలజీతో సహ ఉద్యోగుల ఉద్యోగ�
వాటర్ అండ్ పవర్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఇండియా లిమిటెడ్ (వ్యాప్కోస్)లో భారీగా ఉద్యోగులను తొలగిస్తున్నారు. ప్రస్తుతం ఆ సంస్థకు ఎలాంటి ప్రాజెక్టులు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తున్నది.
గ్రాట్యుటీ అర్హతలో కొత్త కార్మిక చట్టాలతో కీలక మార్పులే చోటుచేసుకున్నాయి. కేవలం ఏడాదిపాటు సర్వీస్ కొనసాగితే ఉద్యోగులు గ్రాట్యుటీకి అర్హులే. మునుపు ఇది కనీసం ఐదేండ్లుగా ఉన్నది. అయితే ఈ నిబంధన ఎప్పట్ను�
యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు రైతు సేవా సహకార బ్యాంకు ఉద్యోగుల నిర్వాకం బట్ట బయలైంది. అర్థరాత్రి సమయంలో ప్రైవేట్ వ్యాపారులు, దళారీలతో కలిసి బ్యాంకు సిబ్బంది దావత్ చేసుకున్నారు. ఈ సందర్భంగా బ్యాంక�
ఐటీ కారిడార్కు కూతవేటు దూరంలోని గోపన్పల్లిలో వేల కోట్ల విలువైన భూముల్లో ప్రైవేట్ వ్యక్తులు ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. కోర్టు వివాదంలో ఉన్న ఈ భూముల్లో దర్జాగా రహదారి నిర్మాణం చేపడుతున్నారు.
కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శుక్రవారం ఆదాయ పన్ను చట్టం-2025 నిబంధనలను ప్రకటించింది. ఇవి వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తాయని తెలియజేసింది. కొత్త రూల్స్ ప్రకారం హైదరాబాద్తోపాటు బెంగళూ
రాష్ట్రంలో మార్పు వస్తుందని, తమ బతుకులు బాగుపడతాయని ఆశించిన 5 లక్షల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు నిరాశే ఎదురవుతున్నది. ‘ప్రజా ప్రభుత్వం’ అని చెప్పుకుంటున్న రేవంత్రెడ్డి సరార్, ఆర్థికభారం నెపంతో వే�