EPFO | ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ సోమవారం విడుదల చేసింది.
Bing ChatGPT, | కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే చాట్బాట్లు మన జీవితాలను స్వాధీనం చేసుకొన్నాయి. చాలామంది ఉద్యోగులు తమ పని పూర్తిచేసేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. పిల్లలు అసైన్మెంట్లు, హోంవర్క్లు పూర్తి చేసేందు�
భారత్లో 453 మంది సిబ్బందిని తొలగించింది గూగుల్. వీరికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది కూడా. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది సిబ్బందిని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది.
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.
దేవాలయాలలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గురువారం అబిడ్స్లోని సీసీఎల్ఏలోని తన కార్యాలయంలో విశ్రాంత హై�
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల జరిగిన 5వ ఆలిండియా మాస్టర్స్ గేమ్స్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులు సత్తా చాటారు.
ఉద్యోగుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని టీటీడీ జేఈవో సదా భార్గవి అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో ఆమె క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
కొలువుల కోతకు తెగబడిన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం హోలోలెన్స్, సర్ఫేస్, ఎక్స్బాక్స్ వంటి హార్డ్వేర్ డివిజన్లను టార్గెట్ చేస్తోందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఈ జాబితాలోకి మరో టెక్ దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది. యాహూ తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని �
విధి నిర్వహణలో సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఆర్కే 6గనిలో సీనియర్ మైనింగ్ సర్దార్గా ఉద్యోగ విరమణ పొందిన టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి దొమ్మెటి పోశె