సంక్షేమ పథకాల అమలులో రాష్ట్రం ముందు వరుసలో ఉందని, ఇది జీర్ణించుకోలేని కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధిస్తూ అవస్థల పాలు చేస్తున్నదని, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఉద్యోగుల సంక్షేమాన్ని మరువమని” అటవీ, పర్యావరణ, న
మహారాష్ట్రలో విద్యుత్తు ఉద్యోగులు సమ్మె సైరన్ పూరించారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మూడు ప్రభుత్వ విద్యుత్తు సంస్థల ఉద్యోగులు బుధవారం నుంచి 72 గంటలు నిరవధిక సమ్మె చేస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్రంలో
బీజేపీ నయవంచక స్వరూపాన్ని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాయే బయటపెట్టారని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు చెప్పారు. మొన్నటి ఎన్నికల్లో సొంతరాష్ట్రం హిమాచల్ప్రదేశ్లో బొక్కబొర్�
నాబార్డ్ ఉద్యోగులకు కేంద్రం ధోకా ఇచ్చింది. వేతనాలపై గత ప్రభుత్వాలు ఇచ్చిన హామీని తుంగలో తొక్కింది. దీంతో తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా శుక్రవారం నాబా ర్డ్ ఉద్య
మహబూబ్నగర్ కొత్త కలెక్టరేట్లో గురువారం నుంచి అధికారులు కొలువుదీరారు. ఈ నెల 4వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ సమీకృత భవనాన్ని అట్టహాసంగా ప్రారంభించిన విషయం తెలిసిందే.
అబార్షన్, వ్యాక్సిన్ సామర్థ్యం, తుపాకుల నియంత్రణ, వంటి అంశాలు సున్నితమైనవని, వీటి గురించి ఉద్యోగుల అంతర్గత మెసేజింగ్ ప్లాట్ఫామ్ అయిన వర్క్ప్లేస్లో చర్చించవద్దని తన ఉద్యోగులకు మెటా ఆదేశాలు ఇచ్చి
సంస్థ చేపట్టిన ఈ హెల్త్ క్యాంపులో ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నాక మాలో ఉన్న భయాలనన్నీ పోయాయి. హెల్త్ చెకప్ అనగానే ఏమైనా అనారోగ్య సమస్యలు బయటపడుతాయేమోననే భయం కలిగింది.
తెలంగాణ సాధనలో ఉద్యోగుల పెన్డౌన్ చరిత్రాత్మక పోరాటమని టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ పేర్కొన్నారు. పెన్డౌన్ ప్రారంభమైన నవంబర్ 30ని పురస్కరించుకొని ఆనాటి ఉద్యమ ఘట్టాలను నెమరువేసుకున్నారు
కేంద్రం అమలు చేస్తున్న ప్రయాస్ పథకంతో విరమణ కార్మికులకు భరోసా లభిస్తుందని కరీంనగర్ పీఎఫ్ కార్యాలయ రీజినల్ కమిషనర్ థానయ్య పేర్కొన్నారు. ఒకే సంస్థలో 10 సంవత్సరాలు పనిచేసిన కార్మికులకు ఈ స్కీం వర్తిస�
టెక్ సంస్థల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తాజాగా గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కూడా పనితీరు బాగా లేదనే కారణం చూపుతూ దాదాపు 10 వేల మంది ఉద్యోగులపై (తన శ్రామిక శక్తిలో 6 శాతం) వేటు వేసే యోచనలో ఉన�