దేవాలయాలలో పని చేస్తున్న అర్చక, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ పేర్కొన్నారు. గురువారం అబిడ్స్లోని సీసీఎల్ఏలోని తన కార్యాలయంలో విశ్రాంత హై�
హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ఇటీవల జరిగిన 5వ ఆలిండియా మాస్టర్స్ గేమ్స్ లో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ)కు చెందిన ముగ్గురు ఉద్యోగులు సత్తా చాటారు.
ఉద్యోగుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని టీటీడీ జేఈవో సదా భార్గవి అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో ఆమె క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
కొలువుల కోతకు తెగబడిన మైక్రోసాఫ్ట్ ప్రస్తుతం హోలోలెన్స్, సర్ఫేస్, ఎక్స్బాక్స్ వంటి హార్డ్వేర్ డివిజన్లను టార్గెట్ చేస్తోందని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఈ జాబితాలోకి మరో టెక్ దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది. యాహూ తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని �
విధి నిర్వహణలో సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఆర్కే 6గనిలో సీనియర్ మైనింగ్ సర్దార్గా ఉద్యోగ విరమణ పొందిన టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి దొమ్మెటి పోశె
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రస్తుతం ఐదు కంపెనీలను నడుపుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తాను రోజంతా పనిచేస్తానని మస్క్ ఇటీవలి ట్వీట్స్లో
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ, ‘మీ ఓటే.. మీ స్వరం.. మీ భవిష్యత్తుకు నాంది’ అని, ఎలాంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.