అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ (Citi group) కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి (Layoffs) రంగం సిద్ధంచేసింది. సంస్థలోని ఆపరేషన్స్, టెక్నాలజీ ఆర్గనైజేషన్, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో వి�
మారిన జీవన శైలి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని జీహెచ్ఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. సీపీఆర్పై అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్ట్ను తగ్గించవచ్చన్నారు.
EPFO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అధిక పెన్షన్ కోసం దరఖాస్తుకున్న గడువును పొడిగించారు. అర్హత ఉన్న ఈపీఎఫ్వో సభ్యులందరూ మే 3దాకా ఎక్కువ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు మార్చి 3 వరకే ఈ అవకాశం ఉండేది. �
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగుబంధం ఉన్నదని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆ అనుబంధాన్ని దూరం చేయలేరని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్కార్ట్ (Flipkart) ఈ ఏడాది కేవలం 70 శాతం ఉద్యోగులకే వేతన పెంపు చేపట్టాలని నిర్ణయించడంతో 5000 మందికి పైగా ఉద్యోగులకు వేతన పెంపు దూరం కానుంది.
అంతర్జాతీయ కన్సల్టింగ్ సేవల సంస్థ మెకిన్సీఅండ్కో భారీ స్థాయిలో ఉద్యోగులను తొలగించడానికి సిద్ధమైంది. ఆ సంస్థ ఒకేసారి 2 వేల మందిపై వేటేయాలని చూస్తున్నట్టు ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబర్గ్ కథనాన్ని ప్రచ
Layoffs | కష్టం కొత్త ఆలోచనకు పునాది కావాలని చెబుతున్నారు గూగుల్ మాజీ సీనియర్ మేనేజర్ హెన్రీ కిర్క్. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా గూగుల్ ఇటీవల ఆయనకు ఉద్వాసన పలికింది. దానికి ఆయన నిరాశ చెందకుండా కొత్త �
EPFO | ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ (ఈపీఎస్) కింద అధిక పెన్షన్ పొందేందుకు ఉద్యోగులు, వారి యాజమాన్యాలు అనుసరించాల్సిన విధానాన్ని ఉద్యోగుల భవిష్య నిధి ఈపీఎఫ్ఓ సోమవారం విడుదల చేసింది.
Bing ChatGPT, | కృత్రిమ మేధ (ఏఐ)తో పనిచేసే చాట్బాట్లు మన జీవితాలను స్వాధీనం చేసుకొన్నాయి. చాలామంది ఉద్యోగులు తమ పని పూర్తిచేసేందుకు ఈ టెక్నాలజీని వాడుతున్నారు. పిల్లలు అసైన్మెంట్లు, హోంవర్క్లు పూర్తి చేసేందు�
భారత్లో 453 మంది సిబ్బందిని తొలగించింది గూగుల్. వీరికి ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చింది కూడా. ప్రపంచవ్యాప్తంగా 12 వేల మంది సిబ్బందిని తగ్గించుకోవడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నది.
ఉపాధి హామీ మెటీరియల్ కాంపోనెంట్ పనులను ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఆదేశించారు.