strike | విద్యుత్ శాఖ ఉద్యోగుల సమ్మె (strike) వల్ల సుదీర్ఘ విద్యుత్ కోతలపై వారణాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగరంలోని భదాయిని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనలు, చక్కా జామ�
ఉత్తరప్రదేశ్లో విద్యుత్తు ఉద్యోగులు, ఇంజినీర్లు సమ్మెకు దిగారు. ఉత్తరప్రదేశ్ విద్యుత్తు కర్మచారి సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో గురువారం రాత్రి 10 గంటల నుంచి 72 గంటల నిరవధిక సమ్మెకు పూనుకున్నారు. ఉత్తరప్రదే�
అతనో ప్రభుత్వ ఉద్యోగి.. కానీ విధులకు సక్రమంగా హాజరుకాడు.. అయినా సంతకాలు మాత్రం పెడుతాడు.. తోటి ఉద్యోగులపై పెత్తనం చెలాయిస్తాడు.. సంబంధిత కార్యాలయంలో పై అధికారి ఉన్నా.. ఆయన చెప్పిందే వేదం..
అమెరికన్ బ్యాంకింగ్ దిగ్గజం సిటీ గ్రూప్ (Citi group) కంపెనీలోని వందలాది మంది ఉద్యోగులను తొలగించడానికి (Layoffs) రంగం సిద్ధంచేసింది. సంస్థలోని ఆపరేషన్స్, టెక్నాలజీ ఆర్గనైజేషన్, అమెరికా మార్టిగేజ్ విభాగాల్లో వి�
మారిన జీవన శైలి గుండె జబ్బులకు కారణమవుతున్నాయని జీహెచ్ఎంసీ సీఎంఓహెచ్ డాక్టర్ పద్మజ పేర్కొన్నారు. సీపీఆర్పై అవగాహన ఉన్నట్లయితే చాలా వరకు సడెన్ కార్డియాక్ అరెస్ట్ను తగ్గించవచ్చన్నారు.
EPFO | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: అధిక పెన్షన్ కోసం దరఖాస్తుకున్న గడువును పొడిగించారు. అర్హత ఉన్న ఈపీఎఫ్వో సభ్యులందరూ మే 3దాకా ఎక్కువ పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంతకుముందు మార్చి 3 వరకే ఈ అవకాశం ఉండేది. �
ప్రత్యేక రాష్ట్రం కోసం అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యోగులు, తెలంగాణ ప్రభుత్వానికి మధ్య పేగుబంధం ఉన్నదని, ఎవరెన్ని కుట్రలు చేసినా ఆ అనుబంధాన్ని దూరం చేయలేరని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్�