విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లింపునకు ఏ పద్ధతిని అనురిస్తారన్న అంశమై ఉద్యోగుల ప్రాధాన్యతను యాజమాన్యాలు తీసుకోవాలని, అటుతర్వాతే ఆ విధానానికి అనుగుణంగా శాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చ�
రాష్ట్రంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుకు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలైన ఇన్కంటాక్స్, సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు.
‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�
చిరుద్యోగుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది. రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు పైసలు సంపాదించుకొనే వీరంతా భవిష్యత్తుపై భరోసా కోసం ఎంప్లాయీస్ ఫ్రావిడెంట్ ఫండ్ (ఈ�
ఉద్యోగులందరూ మరో ఉద్యోగంపై దృష్టి సారించడం బదులు వారి ప్రస్తుత ఉద్యోగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సూచించారు.
మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో ఉద్యోగులు, అధికారులకు ఇప్పటివరకు అమలు చేస్తున్న ఇన్సెంటివ్ను రద్దు చేశారు. ఈ మేరకు బోర్డు చైర్మన్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రివర్ బోర్డులో పనిచేసే సిబ్బంద�
Google Job Cuts | లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియ సమయంలో ఉద్యోగుల పట్ల కాస్త పరిణతితో
వ్యవహరించాలని ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ (Google parent Alphabet)
ఉద్యోగులు ఆ సంస్థ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Picha) ను కోరారు.
సెర్ప్ ఉద్యోగులకు పే స్కేల్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ సీఎం కేసీఆర్ చిత్రపటానికి సోమవారం సంస్థ ఉద్యోగులు క్షీరాభిషేకం చేశారు. సంగెంలోని సెర్ప్ కార్యాలయంలో సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి ద
రాష్ట్ర ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులకు పేస్కేల్ను వర్తింపజేయడం చాలా సంతోషంగా ఉందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. సోమవారం ఆయన తన నివాసంలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి సెర్