మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా �
టీయూలో కొన్నిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందలేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అందరు కలిసి వీసీ రవీందర్ను బుధవారం ఘెరావ్ చేశారు. �
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాకిచ్చారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఏకంగా మంత్రి చాంబర్కు తాళం వేసిన ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది.
రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంతోపాటు నేడు రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులే కీలకపాత్ర పోషించారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో సంబంధింత అధికారులతో శనివార
ఉస్మానియా యూనివర్సిటీలోని దైరతుల్ మారిఫిల్ ఉస్మానియా విభాగంలో పనిచేసే ఉద్యోగులకు సంబంధించిన జీతం డబ్బులు రూ.1.12 కోట్లు గల్లంతయ్యాయి. ఓయూ అధికారుల ఫిర్యాదు మేరకు ఉస్మానియా యూనివర్సిటీ పోలీసు స్టేషన్�
హైటెక్ సిటీలోని ‘ది వెస్టిన్ హైదరాబాద్' హోటల్కు ఓ ప్రత్యేకత ఉంది. ఇరవై నాలుగు గంటలూ విందులు అందించే రెస్టారెంట్, అంతర్జాతీయ స్థాయి కాక్టెయిల్ సెక్షన్, సకల సౌకర్యాలకు నెలవైన నూట అరవై ఎనిమిది గదుల�
Reddit | ఖర్చు తగ్గింపు ప్రణాళికలో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న టెక్ కంపెనీలన్నీ తమ ఉద్యోగుల్ని ఇంటికి పంపించేస్తున్నాయి. తాజాగా ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ రెడ్డిట్ (Reddit) కూడా ఉద్యోగుల (employees) తొలగింపు
‘కేంద్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేకి. పనికి మాలిన చట్టాలు రూపొందిస్తూ ఉద్యోగులు, కార్మికుల హక్కులను కాలరాస్తున్నది. తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా విభజన హామీలు అమలు చేయకపోవడం మోదీ సర్కారు నీతిమాలిన పాలనకు
అమెజాన్ ఉద్యోగులు (Amazon) యాజమాన్యం తీరును వ్యతిరేకిస్తూ వచ్చే వారం విధుల నుంచి వాకౌట్ చేయడంతో పాటు నిరసనలు చేపట్టాలని నిర్ణయించారని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది.
రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, సిస్టం అనలిస్టులు, అసిస్టెంట్ ప్�
పేదలు, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారాన్ని బిందాస్గా నడిపించుకుంటూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సా మాన్య కుటుం�