రాష్ట్రంలోని సమగ్ర శిక్షా ప్రాజెక్ట్లోని కాంట్రాక్ట్ ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దీంతో డాటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, ఐఈఆర్పీలు, సిస్టం అనలిస్టులు, అసిస్టెంట్ ప్�
పేదలు, సామాన్యుల అవసరాలను ఆసరాగా చేసుకుంటున్న వ్యాపారులు అధిక వడ్డీలకు డబ్బులు ఇస్తూ వడ్డీ వ్యాపారాన్ని బిందాస్గా నడిపించుకుంటూ పేదల కష్టాన్ని దోచుకుంటున్నారు. ప్రస్తుతం పెరిగిన ధరలతో సా మాన్య కుటుం�
కొలియర్స్ ఇండి యా.. ఈ ఏడాది కొత్తగా 400 మంది సిబ్బందిని నియమించుకోనున్నట్టు ప్రకటించింది. ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించడంతోపాటు నూతన సేవలను అందించడానికి అవసరమైన సిబ్బందిని రిక్రూట్ చేసుకోనున్నట్టు
LinkedIn LayOffs | ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో జరుగుతున్న ఉద్యోగుల తొలగింపుల (Layoffs) పరంపర ఇంకా కొనసాగుతోంది. ఈ లేఆఫ్సెగ మైక్రోసాఫ్ట్కు చెందిన ఎంప్లాయిమెంట్ సోషల్ నెట్వర్క్ లింక్డ్ఇన్ (LinkedIn) కూ తగిలింది.
రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ కే తిరుమల్రెడ్డి పదవీ కాలం శనివారంతో ముగిసింది. ఈ సందర్భంగా సివిల్ సైప్లె కమిషనర్, ఇతర ఉద్యోగులు తిరుమల్రెడ్డిని ఘనంగా సన్మానించారు.
వ్యయ నియంత్రణలో భాగంగా ఉద్యోగులకు లేఆఫ్లు ప్రకటిస్తున్న కంపెనీల జాబితాలో ఈకామర్స్ సంస్థ మీషో కూడా చేరింది. ఖర్చు తగ్గించుకునేందుకు, లాభాలను సాధించడానికి గానూ 251 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస
వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు ఐబీఎం సంస్థ సీఈవో అర్వింద్ కృష్ణ కీలక సూచన చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు వర్క్ ఫ్రమ్ హోం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీ�
టీసీఎస్ (TCS) ఉద్యోగులకు కంపెనీ తీపికబురు అందించింది. వేతన అసమానతలు తగ్గించడంతో పాటు ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేసేందుకు టీసీఎస్ కసరత్తు సాగిస్తోంది.
Salary | ఈ ఏడాది జీతాలు పెరుగుతాయని దేశంలోని 90 శాతం ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడీపీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్-పీపుల్ ఎట్ వర్క్ 2023: పేరుతో 17 దేశాల్లోని 32 వేల వర్కర్స్ అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇం
ఉపాధి హామీ ఉద్యోగులకు పేసేల్ వర్తింపజేయాలని ఏపీవోల సంఘం నేతలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రుల నివాసంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు.
ట్విట్టర్పై ఆ సంస్థ మాజీ ఉద్యోగులు రూ.8 కోట్ల దావా వేశారు. చట్టపరంగా తమకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, మరో ఇద్దరు మాజీ ఉద్యోగులు కోరారు.