వర్క్ ఫ్రమ్ హోం చేస్తున్న ఉద్యోగులకు ఐబీఎం సంస్థ సీఈవో అర్వింద్ కృష్ణ కీలక సూచన చేశారు. ఉద్యోగుల భవిష్యత్తుకు వర్క్ ఫ్రమ్ హోం మంచిది కాదని ఆయన పేర్కొన్నారు.
World of Statistics | ఉద్యోగులు, కార్మికుల సగటు నెలవారీ జీతం విషయంలో భారత్ చాలా దేశాల కంటే వెనుకబడిందని ‘ది వరల్డ్ ఆఫ్ స్టాటిస్టిక్స్' సంస్థ పేర్కొన్నది. భారత్లో సగటు నెల జీతం రూ.46,861గా ఉన్నదని తెలిపింది. అంతర్జాతీ�
టీసీఎస్ (TCS) ఉద్యోగులకు కంపెనీ తీపికబురు అందించింది. వేతన అసమానతలు తగ్గించడంతో పాటు ఉద్యోగుల వేతనాలను రెట్టింపు చేసేందుకు టీసీఎస్ కసరత్తు సాగిస్తోంది.
Salary | ఈ ఏడాది జీతాలు పెరుగుతాయని దేశంలోని 90 శాతం ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఏడీపీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్స్-పీపుల్ ఎట్ వర్క్ 2023: పేరుతో 17 దేశాల్లోని 32 వేల వర్కర్స్ అభిప్రాయాలతో సర్వే జరిగింది. ఇం
ఉపాధి హామీ ఉద్యోగులకు పేసేల్ వర్తింపజేయాలని ఏపీవోల సంఘం నేతలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును కోరారు. ఈ మేరకు శుక్రవారం మంత్రుల నివాసంలో ఆయనకు వినతిపత్రం అందజేశారు.
ట్విట్టర్పై ఆ సంస్థ మాజీ ఉద్యోగులు రూ.8 కోట్ల దావా వేశారు. చట్టపరంగా తమకు రావాల్సిన డబ్బులను చెల్లించాలని ట్విట్టర్ మాజీ సీఈవో పరాగ్ అగర్వాల్, మరో ఇద్దరు మాజీ ఉద్యోగులు కోరారు.
విద్యుత్తు ఉద్యోగుల వేతన సవరణపై ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం చర్చలు జరిపింది. హైదరాబాద్ మింట్కంపౌండ్లోని తన కార్యాలయంలో విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి జేఏసీ నేతలతో వేర్వేరుగా భేటీ అయ్యారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆదాయపు పన్ను చెల్లింపునకు ఏ పద్ధతిని అనురిస్తారన్న అంశమై ఉద్యోగుల ప్రాధాన్యతను యాజమాన్యాలు తీసుకోవాలని, అటుతర్వాతే ఆ విధానానికి అనుగుణంగా శాలరీ నుంచి టీడీఎస్ డిడక్ట్ చ�
రాష్ట్రంలో ఉపాధి హామీలో పని చేస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం పేస్కేల్ అమలు చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావుకు ఉద్యోగులు వినతి పత్రం అందజేశారు.
కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలైన ఇన్కంటాక్స్, సీపీఎస్ రద్దు విషయంలో ఉద్యోగులు పోరాటం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు.
‘రాష్ట్రంలో యాసంగి పంట చేతికొచ్చే దశలో ఉన్నది. వ్యవసాయ రంగానికి నిరంతరాయంగా విద్యుత్తును అందించాల్సిన సమయం ఇది. ఏ మాత్రం ఆటంకాలు ఎదురైనా పంటలు దెబ్బతిని రైతాంగం నష్టపోతుంది. పదో తరగతి పరీక్షలు ప్రారంభమ�
చిరుద్యోగుల విషయంలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం దారుణంగా వ్యవహరిస్తున్నది. రెక్కలు ముక్కలు చేసుకొని నాలుగు పైసలు సంపాదించుకొనే వీరంతా భవిష్యత్తుపై భరోసా కోసం ఎంప్లాయీస్ ఫ్రావిడెంట్ ఫండ్ (ఈ�
ఉద్యోగులందరూ మరో ఉద్యోగంపై దృష్టి సారించడం బదులు వారి ప్రస్తుత ఉద్యోగాల్లో మెరుగైన సామర్ధ్యం కనబరచాలని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల (Satya Nadella) సూచించారు.
మహిళా చైతన్యమే ధ్యేయంగా శ్రమిస్తున్న సెర్ప్ ఉద్యోగుల ‘పే స్కేల్ కల’ నెరవేరింది. రెండు దశాబ్దాల ఎదురుచూపులకు తెరపడింది. గత శనివారమే రాష్ట్ర సర్కారు అందుకు సంబంధించిన జీవో జారీ చేయగా, సెర్ప్ ఉద్యోగులు