ఉద్యోగులతో నెల రోజుల పాటు పని చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చేందుకు పలువురు యజమానులు తటపటాయిస్తుంటారు. ఉద్యోగుల శ్రమకు సరైన విలువ కల్పించేందుకు వెనుకాడుతుంటారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ రోజు విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్లకూ ఈ సౌ�
అమెరికన్ చిప్ దిగ్గజం క్వాల్కాం (Qualcomm) లేఆఫ్స్ను ప్రకటించింది. తన ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని దాదాపు 1258 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది.
వచ్చే నెల 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలని టీసీఎస్ సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న హైబ్రిడ్ వర్కింగ్ పద్ధతికి గుడ్బై పలకడంతో వచ్చేవారం నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్లకు రావాలని ఈ-మెయ�
జాబ్ కట్స్పై ఉద్యోగులకు సిటీ గ్రూప్ (City Group Layoffs) విస్పష్ట సంకేతాలు పంపింది. గ్రూప్లో తాను చేపట్టిన ప్రక్షాళనకు అనుగుణంగా వ్యవహరించాలని లేదంటే సంస్ధను వీడాలని 2,40,000 మంది బ్యాంక్ ఉద్యోగులను �
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ
Speaker Pocharam | తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోస్ చేసిన 42 రోజుల పెన్ డౌన్ ఉద్యమ కీలక మలుపు తిప్పిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫష్టం చేశారు.