Amazon Layoffs | ప్రముఖ సంస్థల్లో గత కొన్ని రోజులుగా ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) మరోమారు లేఆఫ్స్ కు తెరలేపింది. ఫార్మసీ (Pharmacy division) యూనిట్ లో కొందరి ఉద్యోగులపై వ�
Microsoft Layoffs | ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు ఇంకా టెక్ దిగ్గజ సంస్థలను వదల్లేదు. చాలా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రపంచంలోనే అగ్రశ్రేణి టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ (Microsoft) త�
ఈపీఎఫ్వో (EPFO) పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు, కార్మికులకు అధిక పింఛన్ (Higher pension) దరఖాస్తులకు (Applications) మరో రోజు మాత్రమే మిగిలి ఉన్నది. ఇప్పటికే మూడుసార్లు పొండిగించిన తుది గడువు (Deadline) మంగళవారం (జూలై 11) ముగియనుంది.
నిత్యం డెడ్లైన్లు, ప్రాజెక్టులు, టార్గెట్ల మధ్య తీవ్ర ఒత్తిడితో తల్లడిల్లే ఉద్యోగులకు విశ్రాంతి, ప్రశాంతత అవసరమని పలు కంపెనీలు గుర్తిస్తున్నాయి.
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రభు త్వం దివ్యాంగులైన ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్న్యూస్ చెప్పింది. కన్వీయన్స్ అలవెన్స్ను పెం చు తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Uber LayOff | ఆర్థిక మాంద్యం భయాలతో ప్రపంచ వ్యాప్తంగా కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతోంది. తాజాగా ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఉబర్ (Uber) కూడా లేఆఫ్స్ (LayOff) జాబితాలో చేరింది. సంస్థలో ఉద్యోగుల్ని తొలగించనున్�
‘విశ్వగురు’గా మారిన భారత్ ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అతిపెద్ద మార్కెట్గా అవతరించింది. తమకు కూడా ఇండియానే అతిపెద్ద మార్కెట్ అని, అక్కడున్న అద్భుతమైన వనరులు, ప్రతిభ, ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా తమ ఉత�
ఇప్పటివరకూ యజమాన్యం నుంచి ఉమ్మడి ఆప్షన్ ప్రూఫ్ చూపించలేని.. అర్హులైన ఉద్యోగులు, పెన్షనర్లు అధిక పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకునే ప్రక్రియను సరళతరం చేస్తూ ఎంప్లాయీస్ ప్రావిడెండ్ ఫండ్ ఆర్గనైజేషన్ (�
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా �
టీయూలో కొన్నిరోజులుగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు అందలేదు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం కావడం లేదు. దీంతో అందరు కలిసి వీసీ రవీందర్ను బుధవారం ఘెరావ్ చేశారు. �
ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణకు సచివాలయ ఔట్ సోర్సింగ్ సిబ్బంది షాకిచ్చారు. వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు ఏకంగా మంత్రి చాంబర్కు తాళం వేసిన ఘటన ఆలస్యంగా బయటికొచ్చింది.
రాష్ట్ర సాధన కోసం నాటి ఉద్యమంతోపాటు నేడు రాష్ట్ర అభివృద్ధిలో ఉద్యోగులే కీలకపాత్ర పోషించారని ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో సంబంధింత అధికారులతో శనివార