జెరూసలేం: గత ఏడాది ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన మారణహోమంలో పాలస్తీనియన్ శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్ఆర్డబ్ల్యూఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది. ఇందుకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ఆ ఏజెన్సీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చింది.
ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్పై హమాస్ దాడిలోప్రమేయం ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు ఉద్యోగులను తొలగించారు.