అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంలో హమాస్తో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. బుధవారం గాజాపై వైమానిక దాడులకు దిగింది. దీంతో 100 మందికిపైగా ప్రాణాలు కోల్పోయా�
వరుసగా కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిన హమాస్పై వెంటనే శక్తివంతమైన దాడులు ప్రారంభించాలని ఇజ్రాయెల్ రక్షణ దళాలను(ఐడీఎఫ్) ప్రధాని నెతన్యాహు మంగళవారం ఆదేశించారు.
Donald Trump: హమాస్కు వార్నింగ్ ఇచ్చారు డోనాల్డ్ ట్రంప్. ఒకవేళ గాజాలో సాధారణ పౌరులను హమాస్ టార్గెట్ చేస్తే, అప్పుడు హమాస్పై మిలిటరీ చర్యకు దిగుతామని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. ట్రుత్ సోషల�
కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇజ్రాయెల్కు చెందిన మిగిలిన 20 మంది బందీలను హమాస్ సోమవారం విడుదల చేసింది. దీంతో వేలాదిమంది పాలస్తీనా పౌరులను హతమార్చి గాజా స్ట్రిప్ని మరుభూమిగా మార్చిన రెండేళ్ల యుద్ధాన�
Donald Trump : ఏడు మంది బంధీలను హమాస్ రిలీజ్ చేసింది. మరికొంత మందిని రిసీవ్ చేసుకునేందుకు రెడ్క్రాస్ రెఢీగా ఉన్నది. ఇజ్రాయిల్ చేరుకున్న డోనాల్డ్ ట్రంప్.. ఆ దేశ పార్లమెంట్లో ఆయన ప్రసంగించనున్నారు. గాజ
తొలి దశలో భాగంగా గాజాలోని బలగాల ఉపసంహరణకు ఇజ్రాయెల్ అంగీకరించినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని హమాస్కు కూడా పంపించినట్లు ఆయన తన సామాజిక మాధ్యమం �
రెండేండ్లుగా కొనసాగుతున్న ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ముగింపునుకు మరో ముందడుగు పడింది. గాజా (Gaza) నుంచి బలగాలను ఉపసంహరించేందుకు ఇజ్రాయెల్ (Israel) అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) వెల్�
గాజాలో శాంతి స్థాపనకు ట్రంప్ ప్రణాళికను అంగీకరించిన హమాస్ (Hamas) .. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ (Israel) బందీలను విడిచిపెట్టేందుకు అంగీకరించింది. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ (PM Modi) స్పందించారు.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య గత రెండేండ్లుగా జరుగుతున్న యుద్ధానికి (Hamas Israel War) త్వరలోనే ముగింపు పడే అవకాశాలు కన్పిస్తున్నారు. తమ వద్ద ఉన్న ఇజ్రాయెల్ బందీలను (Hostages) వదిలేందుకు హమాస్ (Hamas) సిద్ధమైంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో సోమవారం రాత్రి వాషింగ్టన్ డీసీలో చర్చలు జరిపిన అనంతరం గాజాలో కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అంగీకరించారు. చర్చల అనంతరం ఇద్దరు నేతలు సంయ�
హమాస్కు వ్యతిరేకంగా గాజాలో ఇజ్రాయెల్ చేపట్టిన ‘పనిని పూర్తి చేయాల్సిందేనని’ ఆ దేశ ప్రధాని నెతన్యాహు స్పష్టం చేశారు. గాజాలో వినాశకరమైన యుద్ధాన్ని ఆపడానికి నిరాకరించడంపై అంతర్జాతీయంగా ఒంటరి అవుతున్న