యుద్ధంతో తల్లడిల్లుతున్న గాజాలో ఆకలి కేకలు మిన్నంటుతున్నాయి. ఆకలితో 100 మందికి పైగా ప్రజలు వీరిలో అధికంగా పిల్లలు మరణించినట్లు ఐక్యరాజ్యసమితికి చెందిన రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ(యూఎన్ ఆర్డబ్ల్యూ)
గత ఏడాది ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన మారణహోమంలో పాలస్తీనియన్ శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్ఆర్డబ్ల్యూఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది.
Israel-Gaza | గాజాలో యుద్ధం ముగిసిన తర్వాత పాలస్తీనా వాసులకు ఐరాస అనుబంధ ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థుల పునరావాస సంస్థ (యూఎన్ఆర్డబ్ల్యూఏ) సేవలు నిలిపేయాలని ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ డిమాండ్ చేశారు