దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని స్వస్తి పలికేదిశగా అడుగులు వేస్తున్నది. ఇక నుంచి వారానికి మూడు రోజులు కార్యాలయాలకు తప�
మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నేరడిగొండలో రుయ్యాడి రెడ్డి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాల�
ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు అమెజాన్ (Amazon) గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రమోషన్స్ కావాలంటే కార్యాలయాల నుంచి పనిచేసే నిబంధనను ఉద్యోగులు అనుసరించాలని ఈ-కామర్స్ దిగ్గజం స్పష్టం చేసింది.
నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీ వాసులకు అనుకూలంగా త్వరలో ఆర్టీసీ సిటీ బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వందల కొద్దీ కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ కాలనీలకు బస్స�
Layoffs | టెక్ కంపెనీల్లో గత రెండేండ్ల నుంచి ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్) అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇది నిరు
EPFO-Higher pension | ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్ అర్హతపై దరఖాస్తులు స్వీకరించిన ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. వాటి పరిష్కారంలో క్లారిటీ మిస్ అయింది.
ఉద్యోగులతో నెల రోజుల పాటు పని చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చేందుకు పలువురు యజమానులు తటపటాయిస్తుంటారు. ఉద్యోగుల శ్రమకు సరైన విలువ కల్పించేందుకు వెనుకాడుతుంటారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ రోజు విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్లకూ ఈ సౌ�