Layoffs | టెక్ కంపెనీల్లో గత రెండేండ్ల నుంచి ఉద్యోగుల తొలగింపులు (లేఆఫ్స్) అడ్డూ అదుపూ లేకుండా కొనసాగుతున్నాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 2.5 లక్షల మందికిపైగా ఉద్యోగాలను కోల్పోయారు. ఇది నిరు
EPFO-Higher pension | ఉద్యోగులు, కార్మికులకు అధిక పెన్షన్ అర్హతపై దరఖాస్తులు స్వీకరించిన ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ).. వాటి పరిష్కారంలో క్లారిటీ మిస్ అయింది.
ఉద్యోగులతో నెల రోజుల పాటు పని చేయించుకుని వారి పనికి తగ్గ వేతనాన్ని ఇచ్చేందుకు పలువురు యజమానులు తటపటాయిస్తుంటారు. ఉద్యోగుల శ్రమకు సరైన విలువ కల్పించేందుకు వెనుకాడుతుంటారు.
అసెంబ్లీ ఎన్నికల్లో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునే అవకాశాన్ని తొలిసారిగా 13 శాఖల ఉద్యోగులకు కల్పిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకున్నది. పోలింగ్ రోజు విధి నిర్వహణలో ఉండే జర్నలిస్ట్లకూ ఈ సౌ�
అమెరికన్ చిప్ దిగ్గజం క్వాల్కాం (Qualcomm) లేఆఫ్స్ను ప్రకటించింది. తన ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని దాదాపు 1258 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది.
వచ్చే నెల 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలని టీసీఎస్ సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న హైబ్రిడ్ వర్కింగ్ పద్ధతికి గుడ్బై పలకడంతో వచ్చేవారం నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్లకు రావాలని ఈ-మెయ�
జాబ్ కట్స్పై ఉద్యోగులకు సిటీ గ్రూప్ (City Group Layoffs) విస్పష్ట సంకేతాలు పంపింది. గ్రూప్లో తాను చేపట్టిన ప్రక్షాళనకు అనుగుణంగా వ్యవహరించాలని లేదంటే సంస్ధను వీడాలని 2,40,000 మంది బ్యాంక్ ఉద్యోగులను �