Minister Ponguleti | రాష్ట్రంలోని గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు.
గత ఏడాది ఇజ్రాయెల్ భూభాగంపై హమాస్ జరిపిన మారణహోమంలో పాలస్తీనియన్ శరణార్థుల కోసం పనిచేసే ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ యూఎన్ఆర్డబ్ల్యూఏకి చెందిన కొందరు ఉద్యోగుల పాత్ర ఉన్నదని ఇజ్రాయెల్ ఆరోపించింది.
కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న బీమా పథకాల్లో అనుమతి లేకుండా కస్టమర్లను చేర్చుకోవడంపై తమ ఉద్యోగులను ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) హెచ్చరించింది. విజిల్-బ్లోయర్
Macys Layoffs | ఆర్ధిక మందగమనంతో టెక్ దిగ్గజాలతో పాటు పలు కంపెనీలు ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ప్రముఖ డిపార్ట్మెంట్ స్టోర్ చైన్ మాకీస్ ఖర్చులు తగ్గించుకునే పనిలో భాగంగా ఐదు స్టోర్లను మూసివేయాల�
Mass Layoffs : 2023లో టెక్ దిగ్గజాలతో పాటు స్టార్టప్లు సైతం ఎడాపెడా మాస్ లేఆఫ్స్కు తెగబడగా కొత్త ఏడాది సైతం టెకీలపై లేఆఫ్స్ కత్తి వేలాడుతోంది.
టెక్ దిగ్గజం గూగుల్ ఉద్యోగులకు మరో షాకిచ్చింది. గత కొన్ని నెలలుగా వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తూ వస్తున్న ఈ సంస్థ 2024లో సైతం ఈ తొలగింపులు కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రకటనలు, అమ్మకాల విభాగం నుంచి వె
Google | టెక్ కంపెనీలలో ఈ ఏడాది కూడా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతున్నది. తాజాగా మరోసారి ఉద్యోగులు ఉద్వాసనకు టెక్ దిగ్గజం గూగుల్ రంగం సిద్ధం చేసుకుంది. సుమారు వెయ్యి మందిని ఇంటికి సాగనంపుతున్నట్టు ప్రకటించి
పనిచేసే చోట... విరామ సమయాల్లో పిచ్చాపాటి మాట్లాడుకోవడం (వాటర్ కూలర్ చాటింగ్) సహజమే. కాలానుగుణంగా పని సంస్కృతిలో కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వీటితోపాటే కొత్తకొత్త పదబంధాలూ పుట్టుకొస్తున్నాయి.
కేయూలో డబ్బులు తీసుకుని సర్టిఫికెట్ ఇస్తున్న ఉద్యోగులపై వేటు పడింది. గురువారం ‘నమస్తే’లో ప్రచురితమైన ‘రూ.2500 ఇస్తేనే సర్టిఫికెట్' అనే కథకానికి కేయూ అధికారులు స్పందించారు.