CSIR | పర్యావరణ పరిరక్షణ కోసం ‘ముడతలు మంచివే’ అంటున్నది శాస్త్ర, సాంకేతిక పరిశోధన మండలి(సీఎస్ఐఆర్). ఇందుకోసం ప్రతి సోమవారం ఆ సంస్థ సిబ్బంది ఇస్త్రీ చేయని దుస్తులు ధరించి ఆఫీసులకు వస్తున్నారు.
ఢిల్లీ మహిళా కమిషన్లో పని చేస్తున్న 52 మంది కాంట్రాక్టు ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్ట్నెంట్ గవర్నర్ సక్సేనా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పంపిన ప్రతిపాదనలను ఆయన ఆమోదిం�
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల వేతన సవరణకు నియమించిన పీఆర్సీ కమిటీ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు జరపనున్నది. ఈ మేరకు వివిధ సంఘాలకు పీఆర్సీ కమిటీ ఆహ్వానాలను పంపింది.
దేశీయ టాప్ ఐటీ రంగ సంస్థల్లో ఉద్యోగులు తగ్గుతున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24) టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఇన్ఫోసిస్, విప్రోల నుంచి 64,000 మంది ఉద్యోగులు బయటకుపోయారు. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో
బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కార్యక్రమంలో పాల్గొన్నారన్న కారణంతో కొందరు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఎన్నికల అధికారి హోదాలో సిద్దిపేట కలెక్టర్ ఇటీవల జారీచేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది.
ఎల్ఆర్ఎస్ చేయడం కోసం ఇద్దరు మున్సిపల్ ఉ ద్యోగులు, ఓ చోరీ కేసును మాఫీ చేసేందుకు ఇద్దరు పోలీసులు, ఓ ప్రైవేట్ ఆపరేటర్ లంచం తీసుకుంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఏసీబీకి పట్టుబడ్డారు.
ఖర్చుల భారం తగ్గించుకోవడం, రీస్ట్రక్చరింగ్... పేరు ఏదైనా ఫలితం ఒకటే... అదే ఉద్యోగులపై వేటు! ప్రపంచ ప్రసిద్ధి చెందిన గూగుల్, తోషిబా కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తగ్గిస్తున్నాయి. రీస్ట్రక్చరింగ్ పేరు�
Google : ఇజ్రాయెల్తో క్లౌడ్ కంప్యూటింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్ట్ నింబస్ను వ్యతిరేకిస్తూ నిరసన తెలిపిన 28 మంది ఉద్యోగులను టెక్ దిగ్గజం గూగుల్ తొలగించింది.
ఉద్యోగుల భవిష్యనిధి ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్వో) శుభవార్తను అందించింది. వైద్య చికిత్స కోసం వారి ఖాతా నుంచి లక్ష రూపాయల వరకు విత్డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో ర�
తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆదాయపు పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పులు లేవు. రూ.2.5 లక్షల కనీస ఆదాయ స్లాబ్ను పెంచకుండానే కొత్త పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టడం గమనార్హం.