ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో కొలువుల కోత కొనసాగుతున్నది. దిగ్గజ కంపెనీలను మొదలుకొని స్టార్టప్ల వరకూ భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గత ఏడాది ఏకంగా 2.5 లక్షల మందికి ఉద్వాసన పలుకగా, ఈ ఏడాది త
రాష్ట్రంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించిన బకాయిలు రూ.750 కోట్ల వరకు పేరుకుపోయాయి. దీనిపై దాదాపు 3 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ బకాయిలను ఎందుకు చెల్ల�
రాష్ట్రంలోని ఆర్థికశాఖ వద్ద కుప్పలు తెప్పలుగా ఉన్న పెండింగ్ బిల్లుల చెల్లింపు గడువు శనివారంతో ముగిసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో పెండింగ్ బిల్లుల చెల్లింపులు పూర్తిస్థాయిలో జరగలేదు. మెడికల్ బిల్లులు,
Stellantis layoffs | ఇటాలియన్-అమెరికన్ ఆటోమేకర్ స్టెల్లాంటిస్ (Stellantis) తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. ఒక్కఫోన్ కాల్తో వందల మంది ఉద్యోగులను ఇంటికి సాగనంపింది (layoffs).
TCS Salary Hike | దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టీసీఎస్ తన ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త అందించింది. సంస్థలోని ఉద్యోగులకు జీతాలు పెంచాలని యోచిస్తోంది (TCS Salary Hike).
వేతనాల చెల్లింపు విషయంలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, పార్ట్టైం వర్కర్లపై ప్రభుత్వం వివక్ష చూపుతున్నదని కుల నిర్మూలన వేదిక అధ్యక్షుడు పావని నాగరాజు సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అనేక ప
Byjus | ఒకప్పుడు ప్రపంచంలోనే మోస్ట్ వాల్యూడ్ ఎడ్టెక్ కంపెనీగా ఉన్న బైజూస్ (Byjus) ఇప్పుడు పీకల్లోతు ఆర్థిక కష్టాల్లో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపథ్యంలో సంస్థ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకంలో భాగస్వాములవుతున్న వారికే బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. మూడు నెలలుగా వేతనాలు అందక ఆయా ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇ�
ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడం.. రైతులు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.
ఎక్సైజ్, నీటిపారుదల శాఖలో ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)లను నియమించింది. ఎక్సైజ్ శాఖలో మొదటి, రెండవ స్థాయి గెజిటెడ్ పోస్టుల్లోకి పదోన్నతుల కోసం ఈ కమిట�
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జీతాలను దేశంలోని సంస్థలు సగటున 10 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్, తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లోని ఎంప్లాయీస్ వేతనాలు ఎక్కువగా పెరుగవచ్చన్న అభిప్రాయాల�