రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో), తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) నేతలు సీఎస్ శాంతికుమారిని కోరారు. గురువారం వినతిపత్రాన్ని అ
దేశ ఐటీ రంగంలో నిశ్శబ్ధంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. 2023లో ఐటీ/ఐటీఈఎస్ రంగం లో దాదాపు 20 వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐఐటీఈయూ) వెల్లడించింది.
ప్రతీ సంస్థ నిర్వహణ వెనుక అనేక సవాళ్లు దాగుంటాయి. ముఖ్యంగా భిన్న ప్రాంతాలకు చెందిన ఎన్నో విభిన్న మనస్తత్వాలు కలిసి పనిచేస్తుంటాయి. ఈ ఉద్యోగులందరి మధ్య సమన్వయం అనేది అంత సులువేమీ కాదు.
ఆశించిన దానికంటే అధికంగా లాభాలు రావడంతో ఎనిమిది నెలల జీతానికి సమానమైన మొత్తాన్ని బోనస్గా ఇవ్వాలని సింగపూర్ ఎయిర్లైన్స్ (Singapore Airlines) నిర్ణయించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆ విమానయాన సంస్థ రికార్డు స్థాయి�
ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని, డీఏలు విడుదల చేయాలని, తదితర సమస్యలను పరిషరించాలని ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమారను టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్ కో�
శనివారం జరగనున్న రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో ఉద్యోగుల డీఏ అంశంపై నిర్ణయం తీసుకోవాలని బీఆర్ఎస్ నేత నేత దేవీప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం మీనమేషాలు లెకపెట్టడం సరికాదని హిత�
Toshiba Layoffs | ప్రముఖ జపనీస్ టీవీ తయారీ కంపెనీ టోషిబా పెద్దసంఖ్యలో ఉద్యోగులపై వేటు వేసింది. జపాన్లో 4000 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించనున్నట్టు టోషిబా గురువారం వెల్లడించింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలు కల్పించడం ప్రభుత్వాల కనీస బాధ్యత. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్యన వారథిగా పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు ఏదైనా అనారోగ్య సమస్య వస్తే.. లక్షలకు
పెద్దపల్లి జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయులు మానవత్వాన్ని చాటారు. తోటి ఉద్యోగి కొడుకు గుండె మార్పిడి ఆపరేషన్కు అండగా నిలిచారు. పెద్దపల్లి జిల్లా కమాన్పూర్ పీహెచ్సీలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్త�
టాటా గ్రూపు ఆధ్వర్యంలోని ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానయాన సంస్థకు ఉద్యోగులు షాకిచ్చారు. ఆ సంస్థ యాజమాన్య విధానాలను నిరసిస్తూ అనారోగ్య కారణాలతో 200 మందికిపైగా క్యాబిన్ సిబ్బంది ఒకేసారి మూకుమ్మడిగా సె�