రాష్ట్రంలోని 5 గురుకుల సొసైటీల ఉ ద్యోగ, ఉపాధ్యాయులు ఒకే రిక్రూట్మెంట్ వి ధానంలో భర్తీ అవుతారు.. వారందరికీ విధు లు ఒకేలా ఉంటాయి.. కానీ, పాఠశాల ప్రారం భ వేళ నుంచి ప్రమోషన్లు, జీతభత్యాల్లో ఒకో విధమైన వ్యత్యాస�
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర సరస్వతీ ఆలయంలో లడ్డూ, పులిహోర ప్రసాద విక్రయాల్లో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శించి గ్రామస్థులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
ఇంటిపనులు, ఆఫీసు బాధ్యతలతో ఉద్యోగినులు సతమతమవుతుంటారు. ఈ రెండిటినీ సమన్వయం చేసుకునే క్రమంలో వారిలో అసహనం పెరిగి.. ఏకాగ్రత తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఉద్యోగం చేస్తున్న మహిళల్లో శారీరక, మానసిక ఆర�
వేతన జీవుల కోసం పన్ను రిబేటును పెంచాలని ట్రేడ్ యూనియన్లు కోరుతున్నాయి. ముందస్తు బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ మ్రంతి నిర్మలా సీతారామన్తో వివిధ వాణిజ్య, వర్తక సంఘాల నాయకులు భేట�
కొత్త మద్యం కంపెనీలకు ఇచ్చిన అనుమతుల వ్యవహారంలో బాధ్యుడిని చేస్తూ బేవరేజెస్ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ అబ్రహాంపై బదిలీ వేటు వేయాలనుకున్న ప్రభుత్వం..తన నిర్ణయం నుంచి వెనుకకు తగ్గినట్టు తెలిసింది.
తెలంగాణ ప్రభుత్వ జీవిత బీమా (టీజీఎల్ఐ) ప్రీమియం చెల్లిస్తున్న 56 ఏండ్ల లోపున్న ప్రభుత్వ ఉద్యోగులు బీమా ప్రయోజనాలు పొందేందుకు ప్రతిపాదన పత్రాలను సమర్పించాలని టీజీఎల్ఐ డైరెక్టర్ శ్రీనివాస్ శనివారం ఒ�
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో), తెలంగాణ నాన్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఎన్జీవో) నేతలు సీఎస్ శాంతికుమారిని కోరారు. గురువారం వినతిపత్రాన్ని అ
దేశ ఐటీ రంగంలో నిశ్శబ్ధంగా ఉద్యోగుల తొలగింపులు జరుగుతున్నాయి. 2023లో ఐటీ/ఐటీఈఎస్ రంగం లో దాదాపు 20 వేల మంది టెకీలు ఉద్యోగాలు కోల్పోయారని ఆలిండియా ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్(ఏఐఐటీఈయూ) వెల్లడించింది.