దేవాదాయ శాఖలో బదిలీల సందడి నెలకొంది. కరీంనగర్లోని అసిస్టెంట్ కమిషనరేట్ పరిధిలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఆలయాల నిర్వహణ సాగుతుండగా, ఏసీతోపాటు పెద్ద సంఖ్యలో జూనియర్ అసిస్టెంట్ల ట్రాన్స్ఫర్కు
మైనార్టీ గురుకులాలకు సంబంధించి విడుదలచేసిన ప్రమోషన్లు, బదిలీల ఉత్తర్వుల్లో గందరగోళం నెలకొన్నదని, తప్పులతడకగా ఉన్నదని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి.
పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కామారెడ్డి కలెక్టరేట్ ఎదుట పెన్షనర్లు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నాలుగు విడుతలుగా బకాయి ఉన్న కరువు భత్యం వాయిదాలను వెంటనే చెల
రాష్ట్రంలోని వివిధ శాఖల్లో ఉద్యోగుల సాధారణ బదిలీల ప్రక్రియ ముందుకు సాగడం లేదు. ఆయా శాఖల్లో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా ఉంది. ముఖ్యంగా సీఎం రేవంత్రెడ్డి వద్దే ఉన్న విద్యాశాఖకు సంబంధించిన బదిలీ
Fake degrees row | ఒక యూనివర్సిటీ వేలల్లో నకిలీ డిగ్రీలు జారీ చేసింది. వీటితో లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు. అయితే నకిలీ డిగ్రీల రాకెట్ గుట్టు ఇటీవల బయటపడింది. ఈ నేపథ్యంలో 3 లక్షల ఉద్యోగాల నియామకంపై దర్యా
రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సాధారణ బదిలీల ప్రక్రియలో వైద్య ఆరోగ్య శాఖలో ఓ విధానం లేకుండా తప్పుల తడకగా నిర్వహిస్తున్నారని, అన్ని క్యాడర్ల ఉద్యోగులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ కార్యాలయం ముందు ఆంద
Assam government | నిత్యం పని ఒత్తిడిలో బిజీగా ఉండే ప్రభుత్వ ఉద్యోగులకు (employees) అస్సాం ప్రభుత్వం (Assam government) ప్రత్యేక సాధారణ సెలవులు (special casual leave) ప్రకటించింది.
‘ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల ఒకటో తారీఖునే జీతాలు ఇస్తున్నామని, అందరూ కష్టపడి పనిచేయాలని, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు.
దశాబ్ద కాలం క్రితం సందర్శకులతో కిటకిటలాడిన తిలక్గార్డెన్ పురావస్తు ప్రదర్శన శాల సందర్శకులు లేక అధికారుల నిర్లక్ష్యంతో వెలవెలబోతున్నది. అపురూప శిల్పా లు... శిలాశాసనాలు... తాళపత్ర గ్రంథా లు... అరుదైన వస్త�
317జీవో బాధిత ఉద్యోగులు ఆందోళన చెందవద్దని, క్యాబినెట్ సబ్ కమిటీ త్వరలో శాశ్వత పరిషారం చూపుతుందని రాష్ట్ర వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వెల్లడించారు. బాధిత ఉద్యోగ సంఘాల ప్రతిన�
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగాల కోత (లేఆఫ్స్)ను ప్రకటించింది. వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న పలు టీమ్లకు చెందినవారిని తొలగిస్తున్నట్టు ‘గీక్ వైర్' అనే మీడియా సంస్థ తెలిపింది. అయితే ఎంత�