Samsung | ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ శాంసంగ్ పెద్దయెత్తున ఉద్యోగులను తొలగించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచవ్యాప్తంగా 30 శాతం మంది ఉద్యోగులను ఇంటికి పంపించేయడానికి నిర్ణయించినట్
రిటైర్డ్, డిప్యుటేషన్ ఉద్యోగుల చేతుల్లో హెచ్ఎండీఏ అల్లాడిపోతుంది. వారు చేసే తప్పులు రెగ్యులర్ ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోంది. ముఖ్యంగా అనుమతుల ప్రక్రియ, ఎన్ఓసీ, ఆదాయం సమకూర్చడంలో కీలకమైన అన్ని వి�
Telangana | నిజామాబాద్ జిల్లాలో మైనార్టీ గురుకులానికి చెందిన ఓ ఉన్నతాధికారి గెస్ట్ ఫ్యాకల్టీలుగా ఉద్యోగావకాశం కల్పిస్తామని చెప్పి అభ్యర్థుల నుంచి డబ్బు వసూలు చేశారని బయటకు పొక్కింది. కేసులదాకా వెళ్లినట్ట�
సాంకేతిక రంగంలో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 44 కంపెనీలు ఆగస్టులో 27,065 మంది ఉద్యోగులను తొలగించాయి. జూలై నెలలో జరిగిన 9,051 ఉద్యోగాల తొలగింపుతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని లేఆఫ్స్.ఎఫ్వ
రుణమాఫీ చేయాలని వామపక్షాల ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట బాధిత రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్, సీపీఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్�
మలిదశ ఉద్యమం ప్రారంభంలో ఉద్యోగులు, విద్యార్థులు, అధ్యాపకులు కీలక పాత్ర పోషించారు. 2009 నుంచి జరిగిన తుది దశ ఉద్యమంలో న్యాయవాదులు, వైద్యులు కూడా భారీగా పాల్గొని తమ వంతు పాత్రను పోషించారు.
త మను రెగ్యుల్ చేయాలంటూ సమగ్ర శిక్ష ఉ ద్యోగులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం జిల్లా కేంద్రంలోని ఛత్రపతి శివాజీ విగ్రహం వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ తీశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
దేశంలో ఉద్యోగార్థుల తొలి ప్రాధాన్యం ఐటీ కొలువులే. లక్షల్లో జీతాలొస్తాయి మరి. అయితే ఈ ట్రెండ్ మారుతోందిప్పుడు. అవును.. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ల (జీసీసీ)లో ఐటీ సంస్థల కంటే 20 శాతం వరకు ఎక్కువ వేతనాలుంటున
ఉద్యోగులు వ్యతిరేకిస్తున్న నూతన పింఛన్ పథకం (ఎన్పీస్) స్థానంలో కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి పింఛన్ పథకాన్ని (యూపీఎస్) ప్రవేశపెట్టింది. పాతకొత్తల మేలు కలయిక లాంటి ఈ కొత్త పథకంలో ఉద్యోగుల డిమాండ్లు, ద్రవ్�