గ్రామీణ ప్రాంతాల్లో వలసలను నివారించి స్థానికంగా ఉపాధి కల్పించే ఉపాధి హామీ పథకంలో భాగస్వాములవుతున్న వారికే బతుకుదెరువు ప్రశ్నార్థకంగా మారింది. మూడు నెలలుగా వేతనాలు అందక ఆయా ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇ�
ప్రజల నుంచి ఉద్యోగులను వేరు చేయడం.. రైతులు, ఉద్యోగుల మధ్య అగాధం సృష్టించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు.
ఎక్సైజ్, నీటిపారుదల శాఖలో ఉద్యోగుల పదోన్నతుల కల్పనకు ప్రభుత్వం డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ (డీపీసీ)లను నియమించింది. ఎక్సైజ్ శాఖలో మొదటి, రెండవ స్థాయి గెజిటెడ్ పోస్టుల్లోకి పదోన్నతుల కోసం ఈ కమిట�
ఉద్యోగులకు శుభవార్త. ఈ ఏడాది జీతాలను దేశంలోని సంస్థలు సగటున 10 శాతం పెంచవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి. ఆటోమొబైల్, తయారీ, ఇంజినీరింగ్ రంగాల్లోని ఎంప్లాయీస్ వేతనాలు ఎక్కువగా పెరుగవచ్చన్న అభిప్రాయాల�
టైమ్కొస్తే చాలదు.. పని చేయాలని కంపెనీలు అంటున్నాయి. ఉత్పాదకత మదింపు కోసం సమయపాలన కంటే నాణ్యమైన పనే ముఖ్యమని దేశంలోని మెజారిటీ సంస్థలు అభిప్రాయపడుతున్నాయి.
దేశంలో ఈ ఏడాది ఉద్యోగుల జీతాల వార్షిక పెరుగుదల ఏక అంకెకే పరిమితం కానుంది. అంతేకాకుండా గత ఏడాది కంటే వేతనాల పెంపును కంపెనీలు స్వల్పంగా తగ్గించనున్నాయి. 2023లో 9.7 శాతం ఇంక్రిమెంటల్ సేలరీ అందుకున్న ఉద్యోగులక�
Nike | ప్రముఖ స్పోర్ట్స్వేర్ తయారీ సంస్థ నైకీ 1600 మందికిపైగా ఉద్యోగులను తొలగించనున్నది. ప్రపంచవ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో 2 శాతం మందిని తొలగిస్తున్నట్టు శుక్రవారం ఆ సంస్థ వెల్లడించింది.
Nike | ప్రముఖ స్పోర్ట్ వేర్ తయారీ సంస్థ నైక్ (Nike) ప్రపంచ వ్యాప్తంగా తమ కంపెనీలో పనిచేస్తున్న వారిలో రెండు శాతం మంది సిబ్బందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.
పేటీఎం కొత్త ఉద్యోగాలిస్తున్నది. సంస్థలో వివిధ స్థానాల్లో ఉన్న ఖాళీల భర్తీకి ఉద్యోగుల్ని తీసుకుంటున్నది. నైపుణ్యం, ప్రతిభ కలిగినవారికి పెద్దపీట వేస్తామని పేటీఎం రిక్రూట్మెంట్ భాగస్వామి పేజ్గ్రూప్
లోక్సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) వడ్డీ రేటును మూడేండ్ల గరిష్ఠస్థాయికి పెంచింది. మార్చి 31తో ముగిసే ఆర్థిక సంవత్సరానికి ప్రావిడెంట్ ఫండ్ నిధుల�