కాకతీయ యూనివర్సిటీలోని పరీక్షల విభాగంలో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.2500 ఇస్తేనే డిగ్రీ సర్టిఫికెట్ ఇస్తామని డిమాండ్ చేస్తున్నారని పలువురు విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వందేళ్ల చరిత్ర ఉన్న హనుమకొండలోని మిషన్ హాస్పిటల్ స్థలాన్ని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రూ.కోట్ల విలువైన 12 ఎకరాల ప్రభుత్వ భూములను కాజేసేందుకు క్వార్టర్స్లో ఉంటున్న తమను వెళ్లగొట్టారన
ఫిన్టెక్ దిగ్గజం పేటీఎం ఏకంగా వెయ్యి మందికిపైగా ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. కృత్రిమ మేధస్సు (ఏఐ) టెక్నాలజీని ప్రవేశపెట్టడం, వ్యయ నియంత్రణ దిశగా వెళ్తుండటంతో సేల్స్, ఇంజినీరింగ్ తదితర విభాగా�
దేశంలో ఏటా లక్షల మంది విద్యార్థులు ఇంజినీరింగ్ విద్యను పూర్తిచేసుకుని కళాశాలల నుంచి బయటకు వస్తున్నారు. అయితే వారిలో కనీసం 20 శాతం మందికి కూడా ఉద్యోగం దొరుకుతుందన్న గ్యారంటీ లేకుండా పోయింది.
రానున్న మార్చి 31 తరువాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల విరమణలు పునఃప్రారంభం కానున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఉద్యోగ విరమణ వయసును 61 ఏండ్లకు పెంచిన తరువాత తొలి బ్యాచ్ రిటైర్మెంట్లు 2024 మార్చి 31 నుంచి ప్రారంభం �
దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రస్తుతం ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ విధానాన్ని స్వస్తి పలికేదిశగా అడుగులు వేస్తున్నది. ఇక నుంచి వారానికి మూడు రోజులు కార్యాలయాలకు తప�
మెదక్ జిల్లా పౌర సరఫరాల శాఖ అధ్వర్యంలో నిర్వహిస్తున్న ఎంఎల్ఎస్ పాయింట్లో నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేసినట్టు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు.
బోథ్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ తెలిపారు. గురువారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ను నేరడిగొండలో రుయ్యాడి రెడ్డి సంఘం నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి, శాల�
ఉద్యోగుల డీఏ విడుదలకు కేంద్ర ఎన్నికల సంఘం బ్రేక్ వేసింది. మూడు డీఏలను ఉద్యోగులకు విడుదల చేయడానికి అనుమతి ఇవ్వాలంటూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
పదోన్నతుల విషయంలో ఉద్యోగులకు అమెజాన్ (Amazon) గట్టి వార్నింగ్ ఇచ్చింది. ప్రమోషన్స్ కావాలంటే కార్యాలయాల నుంచి పనిచేసే నిబంధనను ఉద్యోగులు అనుసరించాలని ఈ-కామర్స్ దిగ్గజం స్పష్టం చేసింది.
నగరంలో కొత్తగా ఏర్పాటవుతున్న కాలనీ వాసులకు అనుకూలంగా త్వరలో ఆర్టీసీ సిటీ బస్సులు నడుపనున్నది. ముఖ్యంగా అవుటర్ రింగ్ రోడ్డుకు ఇరువైపులా కొత్తగా వందల కొద్దీ కాలనీలు ఏర్పాటయ్యాయి. దీంతో ఆ కాలనీలకు బస్స�