తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ
Speaker Pocharam | తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోస్ చేసిన 42 రోజుల పెన్ డౌన్ ఉద్యమ కీలక మలుపు తిప్పిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫష్టం చేశారు.
వారంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారే. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ,అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ
వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ (Zoom CEO) తమ ఉద్యోగులను ఇక ఆఫీసుల నుంచి పనిచేయాలని ఇటీవల కోరింది. వర్క్ ఫ్రం ఆఫీస్కు సంబంధించి కంపెనీ ఆదేశాలతో ఇక కరోనా సమయంలో ముందుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత క�
Minister Srinivas Goud | రాష్ట్రంలో ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు (Good News) వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్ఎస్పై కీలక ప్రకటనలుంటాయని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు.
తెలంగాణ రావడం వల్లనే ఉద్యోగ భద్రత సాధ్యమైంది. సీఎం కేసీఆర్ మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ఉద్యోగ భద్రత కోసం ఎన్నో పోరాటాలు చేశారు.
తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఎవరికి ప్రయోజనం ఒనగూడింది? పదేండ్ల స్వయం పాలన ఏంసాధించింది?.. ఈ మధ్య కొందరు వ్యక్తులు ఇలాంటి ప్రశ్నలు వేస్తున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వాలు ధర్నాలు, రాస్తారోకోలు చేస్తే �
హాస్టళ్లలో ఉంటున్నారా..అయితే మీ జేబుకు మరిన్ని చిల్లులు పడుతున్నాయి. హాస్టల్ వసతిపై విద్యార్థులు, ఉద్యోగులు చెల్లింపులపై 12 శాతం జీఎస్టీని విధించబోతున్నట్లు అథార్టీ ఆఫ్ అడ్వాన్స్ రూలింగ్ వెల్లడించ�
వీఆర్ఏలు.. రెవెన్యూ వ్యవస్థలో క్షేత్ర స్థాయిలో ముందుండే ఉద్యోగులు. ఇంతకు ముందున్న వీఆర్వోతో మొదలుకొని తహసీల్దార్, ఆర్డీవో స్థాయి అధికారులకూ కలెక్టరేట్లోనూ అనుభవం, అర్హత మేరకు పని చేస్తూ తలలో నాలుకల�
‘జిల్లాలో వర్షాలు, వరదలపై క్లోజ్ మానిటరింగ్ చేస్తున్నాం. ఎలాంటి పరిస్థితి ఎదురైనా ఎదుర్కొనేందుకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ఈ సారి మండల కేంద్రాల్లోనూ కంట్రోల్ రూంలు ఏర్పాటు �