అమెరికన్ చిప్ దిగ్గజం క్వాల్కాం (Qualcomm) లేఆఫ్స్ను ప్రకటించింది. తన ఉద్యోగుల్లో 2.5 శాతం మందిని దాదాపు 1258 మందిని విధుల నుంచి తొలగించనున్నట్టు వెల్లడించింది.
వచ్చే నెల 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలని టీసీఎస్ సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న హైబ్రిడ్ వర్కింగ్ పద్ధతికి గుడ్బై పలకడంతో వచ్చేవారం నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్లకు రావాలని ఈ-మెయ�
జాబ్ కట్స్పై ఉద్యోగులకు సిటీ గ్రూప్ (City Group Layoffs) విస్పష్ట సంకేతాలు పంపింది. గ్రూప్లో తాను చేపట్టిన ప్రక్షాళనకు అనుగుణంగా వ్యవహరించాలని లేదంటే సంస్ధను వీడాలని 2,40,000 మంది బ్యాంక్ ఉద్యోగులను �
తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవానికి హనుమకొండలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. వేడుకలను ఘనంగా నిర్వహించేదుకు జిల్లా యంత్రాంగం అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయ
Speaker Pocharam | తెలంగాణ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మెకు మద్దతుగా టీఎన్జీవోస్ చేసిన 42 రోజుల పెన్ డౌన్ ఉద్యమ కీలక మలుపు తిప్పిందని రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి స్ఫష్టం చేశారు.
వారంతా బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో పనిచేస్తున్నవారే. సోషల్ మీడియాను సైతం శాసించే సాఫ్ట్వేర్ ఇంజనీర్లే. కానీ,అత్యాశకుపోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారు. వాళ్లు చెప్పే మాయమాటలను గుడ్డిగా నమ
వీడియో కమ్యూనికేషన్స్ కంపెనీ జూమ్ (Zoom CEO) తమ ఉద్యోగులను ఇక ఆఫీసుల నుంచి పనిచేయాలని ఇటీవల కోరింది. వర్క్ ఫ్రం ఆఫీస్కు సంబంధించి కంపెనీ ఆదేశాలతో ఇక కరోనా సమయంలో ముందుకొచ్చిన వర్క్ ఫ్రం హోం కల
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల పనితీరు అద్భుతంగా ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కుడకుడ వద్ద నూతనంగా నిర్మించిన సమీకృత క�
Minister Srinivas Goud | రాష్ట్రంలో ఉద్యోగులు త్వరలోనే శుభవార్తలు (Good News) వింటారని, ఐఆర్, పీఆర్సీ సహా ఈహెచ్ఎస్పై కీలక ప్రకటనలుంటాయని రాష్ట్ర ఎక్సైజ్శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ (Minister Srinivas Goud) అన్నారు.
తెలంగాణ రావడం వల్లనే ఉద్యోగ భద్రత సాధ్యమైంది. సీఎం కేసీఆర్ మాట ఇస్తే నిలబెట్టుకునే వ్యక్తి. జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, వీఆర్ఏలు ఉద్యోగ భద్రత కోసం ఎన్నో పోరాటాలు చేశారు.