కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా వాయిదాపడిన డీఏ బకాయిలను చెల్లించాలని న�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో ఆదేశించింది.
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను
కొత్త సంవత్సరంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుంజుకొన్నది. ఆర్థిక మాంద్యం భయాందోళనలతో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ లేఆఫ్ దారిలో మైక్రోసాఫ్ట్, గూగుల�
Microsoft | ప్రపంచంలోనే నంబర్వన్ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ (Microsoft) వేలాది మంది ఉద్యోగులను తొలగించడానికి రంగం సిద్ధం చేసింది. సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో ఐదు శాతం లేదా 11 వేల మందిపై
ప్రముఖ క్యాబ్ సేవల సంస్థ ఓలా.. పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించింది. ‘పునర్నిర్మాణ కసరత్తు’లో భాగంగా దాదాపు 200 మంది వరకు ఉద్యోగులను తీసేసినట్టు సమాచారం.
Amazon | ఆర్థిక మందగనం, ద్రవ్యోల్భణం భయాల మధ్య ప్రముఖ సాఫ్ట్వేర్, ఈ-కామర్స్ కంపెనీలు, సామాజిక మాధ్యమాలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగా ఉద్యోగాల్లో భారీగా
సాధారణంగా వృద్ధిలో ఉన్న కంపెనీలు తమ ఉద్యోగులకు ఏడాదికోసారి బోనస్ ఇస్తుంటాయి. ఇది గరిష్టంగా ఉద్యోగి రెండు నెలల జీతానికి మించదు. అయితే బోనస్గా ఏకంగా 50 నెలల జీతాన్ని ఏదైనా కంపెనీ ఇస్తుందంటే నిజమా అని ఆశ్చ
Amazon | ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 18 వేల మందికిపైగా ఉద్యోగులపై వేటువేయనుంది. గత కొన్నేండ్లుగా అధిక సంఖ్యలో నియామకాలు జరుపుతుండటంతోపాటు ఆర్థిక వ్యవస్థలో అనిశ్చితి కారణంగా
2022లో 6.59 లక్షల పాస్పోర్ట్లు జారీ చేసి హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ కార్యాలయం రికార్డు సృష్టించింది. ఏడేండ్లలో నిరుడు అత్యధికంగా సేవలందించిన ఘనత పాస్పోర్ట్ కార్యాలయాలు దక్కించుకున్నాయి. హైదరాబా�