ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఈ జాబితాలోకి మరో టెక్ దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది. యాహూ తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని �
విధి నిర్వహణలో సేవలే చిరస్థాయిగా నిలిచిపోతాయని మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు అన్నారు. ఆర్కే 6గనిలో సీనియర్ మైనింగ్ సర్దార్గా ఉద్యోగ విరమణ పొందిన టీబీజీకేఎస్ ఏరియా చర్చల ప్రతినిధి దొమ్మెటి పోశె
మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విట్టర్ను టేకోవర్ చేసిన బిలియనీర్ ఎలన్ మస్క్ ప్రస్తుతం ఐదు కంపెనీలను నడుపుతూ నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. తాను రోజంతా పనిచేస్తానని మస్క్ ఇటీవలి ట్వీట్స్లో
సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉద్యోగాల కోతలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రముఖ మల్టీనేషనల్ టెక్ కంపెనీలైన గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, మెటా ఇప్పటికే వేల సంఖ్యలో ఉద్యోగులను తొలగించాయి. మరింత మందిని వదిలించు�
స్వీప్ నోడల్ అధికారి ప్రభాకర్ మాట్లాడుతూ, ‘మీ ఓటే.. మీ స్వరం.. మీ భవిష్యత్తుకు నాంది’ అని, ఎలాంటి ప్రలోభాలకు లొంగక ప్రతి ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేయాలని సూచించారు.
కరువు భత్యం కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉద్యోగులు, పెన్షనర్ల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిచ్చే రాష్ట్ర ప్రభుత్వం చాలాకాలంగా వాయిదాపడిన డీఏ బకాయిలను చెల్లించాలని న�
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘానికి ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది. సంఘం గుర్తింపును ఎందుకు రద్దు చేయకూడదో వారంలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో ఆదేశించింది.
ప్రపంచాన్ని ఆర్థిక మాంద్యం భయాలు వెంటాడుతున్నాయి. దీంతో ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. వ్యయ నియంత్రణలో భాగంగా ఒక్కో కంపెనీ ఉద్యోగులను
కొత్త సంవత్సరంలో టెక్ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ మరింత వేగం పుంజుకొన్నది. ఆర్థిక మాంద్యం భయాందోళనలతో కంపెనీలు వేలాది మంది ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ఈ లేఆఫ్ దారిలో మైక్రోసాఫ్ట్, గూగుల�