Twitter | ట్విట్టర్లో ఇటీవల ఎలాన్ మస్క్ చాలా మంది ఉద్యోగుల్ని తొలగించిన విషయం తెలిసిందే. అయితే ఉద్యోగుల తొలగింపు జాబితాలో జరిగిన పొరపాటు కారణంగా పలువురు ఉద్యోగులను తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో �
మునుగోడు ఉప ఎన్నికలో తెలంగాణ రాష్ట్ర సమితికి సబ్బండ వర్ణాలు అండగా నిలిచాయి. మహిళలు, యువత, ఉద్యోగులు, రైతులు ఇలా ప్రతి ఒక్కరూ గులాబీ జెండాను గుండెకు హత్తుకున్నారు.
Twitter | సరిగ్గా వారం క్రితం ట్విట్టర్ను సొంతంచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నంతపనీ చేశాడు. కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో ముప్పై ఏళ్ల క్రితమే విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో స్పోర్ట్స్ కౌన్సిల్ ఏర్పాటైంది. విద్యుత్ శాఖ రిటైర్డ్ ఉద్యోగులు హైమద్, లక్ష్మయ్య కీలక పాత్ర పోషించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ కొన్ని రోజుల ముందు ప్రకటించిన విధంగా 3 డీఏలు మంజూరు చేస్తూ సంస్థ ఉన్�
అంతర్రాష్ట్ర బదిలీలకు చర్యలు చేపట్టాలని తెలంగాణ నేటివిటీ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ సీమాంధ్ర అసోసియేషన్ సభ్యులు కోరారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
Elon Musk | ప్రముఖ సామాజిక మాధ్యమం ట్విట్టర్ను 44 బిలియన్ డాలర్లకు సొంతం చేసుకున్న టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఇక ఉద్యోగుల కోతపై దృష్టిసారించారు. సంస్థ నుంచి ఎవరెవరిని తొలగించాలో జాబితా
దేశీయ ఐటీ రంగంలో మూన్లైటింగ్ రచ్చ కొనసాగుతున్నది. తాజాగా గ్లోబల్ ఐటీ దిగ్గజం ఐబీఎం.. తమ ఉద్యోగులను హెచ్చరించింది. ఉద్యోగులు ఏ రకంగానైనా మరో ఉద్యోగాన్ని చేస్తున్నైట్టెతే అది సంస్థ నిబంధనలకు విరుద్ధమే�
టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకుంటే 75శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలపై మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులు మండిపడ్డారు. భారీ తొలగింపులు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసానికి పాల్పడుతున్న చానల్ చైర్మన్ సహా నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లో భారత్ టుడే పేర
పల్లెల్లో పశుసంపద, పాలసేకరణ పెంపునకు విశేష కృషి చేస్తున్న గోపాల మిత్రలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం మరోసారి అండగా నిలబడింది. వారికిచ్చే గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్�
పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు�
కొత్త ఉద్యోగాలు ఉండబోవని, పాత ఉద్యోగాల్లో మరిన్ని కోతలు తప్పవని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా వ్యవస్థాకుడు, సీఈవో జుకర్బర్గ్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో రిక్రూట్మెంట్ను స్తం