టెక్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విట్టర్ను స్వాధీనం చేసుకుంటే 75శాతం మంది ఉద్యోగులను తొలగిస్తారనే వార్తలపై మైక్రోబ్లాగింగ్ సైట్ ఉద్యోగులు మండిపడ్డారు. భారీ తొలగింపులు తొందరపాటు చర్య అని ఆగ్రహం వ్యక
సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు చెల్లని చెక్కులు ఇచ్చి మోసానికి పాల్పడుతున్న చానల్ చైర్మన్ సహా నలుగురిపై జూబ్లీహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నం. 76లో భారత్ టుడే పేర
పల్లెల్లో పశుసంపద, పాలసేకరణ పెంపునకు విశేష కృషి చేస్తున్న గోపాల మిత్రలకు టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ప్రభుత్వం మరోసారి అండగా నిలబడింది. వారికిచ్చే గౌరవ వేతనాన్ని 30శాతం పెంచింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్�
పశుసంవర్ధక శాఖలో విధులు నిర్వర్తిస్తున్న గోపాలమిత్రలకు ప్రభుత్వం దసరా కానుక అందించింది. కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగానే వీరికి కూడా 30శాతం వేతనాలను పెంచింది. ఈ మేరకు మంగళవారం ఉత్తర్వు�
కొత్త ఉద్యోగాలు ఉండబోవని, పాత ఉద్యోగాల్లో మరిన్ని కోతలు తప్పవని సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ మాతృసంస్థ మెటా వ్యవస్థాకుడు, సీఈవో జుకర్బర్గ్ స్పష్టం చేశారు. అన్ని విభాగాల్లో రిక్రూట్మెంట్ను స్తం
ఈకామర్స్ సంస్ధ మీషో ఉద్యోగులకు బంపర్ బొనాంజా ప్రకటించింది. ఉద్యోగులు మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు పని నుంచి పూర్తి విరామం ఇస్తూ 11 రోజులు ఎంజాయ్ చేసే వెసులుబాటు కల్పించింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేసే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బ్యాంకుల యాజమాన్యాలు అక్రమ బదిలీలతో ఉద్యోగులను వేధిస్తున్నాయని ఆలిండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ �
ఓలా దాదాపు 500 మంది ఉద్యోగులను విధుల నుంచి తొలగించేందుకు సన్నాహాలు చేపట్టింది. సాఫ్ట్వేర్ టీములకు చెందిన ఉద్యోగులపై ఓలా వేటు వేయవచ్చని భావిస్తున్నారు.
మూన్లైటింగ్గా వ్యవహరించే రెండో జాబ్ ద్వారా ఉద్యోగి ఆదాయాన్ని ఆర్జించే పద్ధతికి వ్యతిరేకంగా భారత్ టెక్ కంపెనీల సీఈవోలు, టాప్ ఎగ్జిక్యూటివ్లు గళమెత్తుతున్నారు.