HomeBusinessTcs Has Suggested That All The Employees Should Come To Offices From 1st Of Next Month
హైబ్రిడ్కు టీసీఎస్ గుడ్బై
వచ్చే నెల 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలని టీసీఎస్ సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న హైబ్రిడ్ వర్కింగ్ పద్ధతికి గుడ్బై పలకడంతో వచ్చేవారం నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్లకు రావాలని ఈ-మెయిల్లో సూచించింది.
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: వచ్చే నెల 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలని టీసీఎస్ సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న హైబ్రిడ్ వర్కింగ్ పద్ధతికి గుడ్బై పలకడంతో వచ్చేవారం నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్లకు రావాలని ఈ-మెయిల్లో సూచించింది.