బీఆర్ఎస్ నాయకులే లక్ష్యంగా పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని, పోలీసుల కేసులకు భయపడేవారు ఎవరూ లేరని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ స్పష్టం చేశారు. పోలీసులు ప్రజల కోసం కాకుండా కాంగ్రెస్ పార్టీ కోసం ప
వచ్చే నెల 1 నుంచి ఉద్యోగులందరూ కార్యాలయాలకు రావాలని టీసీఎస్ సూచించింది. ప్రస్తుతం కొనసాగుతున్న హైబ్రిడ్ వర్కింగ్ పద్ధతికి గుడ్బై పలకడంతో వచ్చేవారం నుంచి వారానికి ఐదు రోజులు ఆఫీస్లకు రావాలని ఈ-మెయ�
భవన, వ్యాపార, పరిశ్రమల యజమానులు సరైన అగ్నిమాపక వ్యవస్థను తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ జితేందర్ సూచించారు. అగ్నిప్రమాదాల నివారణపై ప్రజలంతా అవగాహన పెంచుకోవాలన�
మారుమూల గ్రామాల్లోని ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాలనాపరంగా ఈ-గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి సమస్యకూ సత్వర పరిష్కారం చూపుతున్నది. ప్రతి గ్రామపం
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కరోనా పరిస్థితుల దృష్ట్యా ఇంటి నుంచే విధులు నిర్వహిస్తున్న ఐటీ, ఐటీయేతర సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు రావడం పెరుగుతున్నది. గత కొన్నిరోజు�
ప్రతి గ్రామపంచాయతీ పరిధిలో ఐదు రకాల మొక్కలతో వనాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ అంశాలపై సమీక్ష నిర్వహిం�
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాలు తొలగించి, కొత్త భవనాలు నిర్మిస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్