TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు (Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది. ఉద్యోగుల వేతనాలు పెంచింది (salary increments).
టెక్ కంపెనీల్లో లేఆఫ్ల ప్రవాహం కొనసాగుతున్న వేళ టీసీఎస్ మరోమారు వార్తల్లోకి ఎక్కింది. 30 వేల నుంచి 40 వేల మందిని తొలగించినట్టు వార్తలు రావడంతో ఐటీ ఉద్యోగుల సంఘం ‘యునైట్' చెన్నైలో ఆందోళనకు దిగింది. అయిత�
IT Employees | ప్రపంచవ్యాప్తంగా ఐటీ రంగంలో గత కొన్నేండ్లుగా ‘లేఆఫ్' తుఫాన్ అలజడి రేపుతున్నది. లక్షలాది ఉద్యోగాలను తుడిచిపెట్టేసింది. భారత్లోనూ దీని ప్రభావం ఉన్నప్పటికీ, టీసీఎస్ ఇటీవల చేపట్టిన తొలగింపులతో ఇ�
TCS | పెద్ద ఎత్తున ఉద్యోగులకు ( Employees) లేఆఫ్స్ ప్రకటించి షాకిచ్చిన భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఇప్పుడు తీపి కబురు చెప్పింది.
TCS | భారత్లోని అతి పెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) పెద్ద ఎత్తున లేఆఫ్స్ (mass layoffs) ప్రకటించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగుల్లో 2 శాతం మందికి ఉద్వాసన పలకనున్నట్లు తెలిపింది.
TCS : కృత్రిమ మేధ (AI) రాకతో ప్రయోజనాల సంగతి ఏమోగానీ ఐటీ ఉద్యోగాలపై దీని ప్రభావం మాత్రం గట్టిగానే పడుతోంది. ఏఐ పుణ్యమాని ఇప్పటికే పలు దిగ్గజ సంస్థలు తమ స్టాఫ్ను తగ్గించుకుంటున్నాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసె
అది తార్నాకలో ఓ కార్పొరేట్ కాలేజీ. అందులో ఇంటర్ చదివే ఓ విద్యార్థిని డిస్కౌంట్ తీసేసి ఫీజు చెల్లిస్తామనే షరతు మీద అడ్మిషన్ తీసుకుంది. తీరా కాలేజీలో ప్రవేశం పొందాక మొత్తం ఫీజు చెల్లించాలంటూ ఆమెపై ఒత్
ఆడుతూ పాడుతూ పని, ఆకర్షణీయ వేతనాలు, విలాసవంతమైన జీవితం. ఇదీ.. ఐటీ రంగంలో కొలువుల తీరు. అయితే నిన్నమొన్నటిదాకా ఇలా ఉండచ్చేమోగానీ.. ఇప్పుడు మాత్రం సీన్ రివర్సైంది. కొరవడిన ఉద్యోగ భద్రత, జీతాల్లో కోతలు, ఒత్తిడ�
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం టీసీఎస్ వ్యాపార విస్తరణలో భాగంగా రూ.4,500 కోట్ల మేర పెట్టుబడులు పెడుతున్నది. ఈ నిధులతో బెంగళూరుతోపాటు కోల్కతా, కొచ్చి, హైదరాబాద్, కోయంబత్తూరు, వైజాగ్లలో నూతన క్యాంపస్లు, ఆఫీస్
ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకు సంబంధించి దేశంలో పన్ను చెల్లింపుదారులకు కొత్త, పాత పన్ను విధానాలు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. పాత పన్ను విధానానికి అంతా గుడ్బై చెప్పేలా చేయాలని కేవలం కొత్త ప�
NEET PG 2025 | నీట్-పీజీ-2025 (NEET PG 2025) పరీక్షను వాయిదా వేయాలన్న నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) అభ్యర్థనకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు (Supreme Court) ఆమోదం తెలిపింది.
రూ.10 లక్షలు, ఆపై విలువ కలిగిన హ్యాండ్బ్యాగులు, చేతి గడియారాలు, పాదరక్షలు, స్పోర్ట్స్వేర్ తదితర లగ్జరీ వస్తూత్పత్తుల కొనుగోళ్లపై ఇక నుంచి 1 శాతం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) వర్తిస్తుందన�
Hurun List | రిలయన్స్ ఇండస్ట్రీస్ (RIL) వరుసగా నాలుగో ఏడాది భారత్లో అత్యంత విలువైన కంపెనీగా నిలిచింది. కంపెనీ రూ.17.5లక్షల కోట్లతో బర్గండి ప్రైవేట్, హురున్ ఇండియా-500 జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది.