ఇల్లు, ఆఫీసు నుంచి పని మేలు అంటున్న 54శాతం మంది ఇండ్ల నుంచి పని వద్దంటున్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు 13% మందే మద్దతు సీఐఐ- అనరాక్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కారణంగా ప�
CV Anand | డ్రగ్స్ డిమాండ్ను తగ్గిస్తే సరఫరాను అడ్డుకోవచ్చని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారుల్లో యువకులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారని చెప్పారు.
అమరావతి : ఉద్యోగ సమస్యలపై ఈరోజు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. నెలరోజులుగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ, ఫిట్మెంట్తో పాటు 71 సమస్యల పరిష్కారంపై కొనసాగుతు�
హోం మంత్రి మహమూద్ అలీ సుల్తాన్బజార్,జనవరి 4: ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో అధికారులు, ఉద్యోగుల కృషి ఎనలేనిదని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్ష�
లొల్లి చేయాలె.. బీజేపీ లెక్క అదే! కొందరు ఉద్యోగుల ఆరోపణలతో దీక్షకు బండి డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపు మూడేండ్ల క్రితమే జీవో 124లో స్పష్టత హైదరాబాద్, జనవరి 3 : ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షు
హైదరాబాద్, జనవరి 3 : మల్టీజోనల్ క్యాడర్లో కేటాయించిన ఉద్యోగులను స్టేట్ యూనిట్గా తీసుకొని పోస్టింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో సీఎ
ఉద్యోగులకు అస్సాం సీఎం హెచ్చరిక గౌహతి, జనవరి 3: నూతన సంవత్సరం సందర్భంగా అస్సాంలో ఉద్యోగులు నాలుగు రోజులపాటు వారి తల్లిదండ్రులతో లేదా అత్తమామలతో గడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందుకోసం గ
జోన్లు, జిల్లాలు మారినవారి రిపోర్టింగ్ పూర్తి ఇతర జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులకు పోస్టింగులు స్పౌజ్ ఆప్షన్లకు ప్రాధాన్యం.. అప్పీళ్ల పరిశీలన త్వరలో మ్యూచువల్ ట్రాన్స్ఫర్లపై దృష్టి హైదరాబాద్, జనవరి 2 (
PRC must in power coms | రాష్ట్రంలోని విద్యుత్తు సంస్థల్లో పే రివిజన్ కోసం కమిటీ వేయాలని ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీ ప్రభాకర్రావును విద్యుత్తు అకౌంట్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు
Employee transfer | ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తుదిదశకు చేరింది. తమను బదిలీ చేయాలని ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించిన నేపథ్యంలో సర్కారు సూచనల మేరకు ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రక్రియను
రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం కొత్త జిల్లాలకు కేటాయింపు సోమవారం అర్ధరాత్రి నుంచి కేటాయింపు ఉత్తర్వులు జారీ హైదరాబాద్, డిసెంబర్ 20 (నమస్తే తెలంగాణ): రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం ఉద్యోగుల విభజన దాదాపు పూ�
తిరుపతి : టీటీడీ ఉద్యోగుల సంక్షేమ చర్యల్లో భాగంగా ఉద్యోగులకు స్మార్ట్ కార్డుల జారీని టీటీడీ బోర్డు పూర్తి చేసింది. ఈ మేరకు టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి ఆదేశాల మేరకు జేఈవో సదా భార్గవి పర్యవేక్షణల�
నేడు కేటాయింపు ఉత్తర్వులు జారీచేసే అవకాశం హైదరాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ ): కొత్త జిల్లాలు, జోన్లు, మల్టీజోన్ల ప్రకారం ఉద్యోగుల కేటాయింపు ప్రక్రియ ముగింపు దశకు వచ్చింది. జోనల్, మల్టీజోనల్ ఉద్యోగ
ఎకరానికి 5000 పంట పెట్టుబడికిఆర్థిక సాయం గతంలో మాదిరిగానే అందజేత.. గుంట భూమి ఉన్నా సాయం దాదాపు 63 లక్షల మందికి లబ్ధి.. కోటిన్నర ఎకరాలకు పెట్టుబడి పది రోజుల్లో ఖాతాల్లోకి.. 50 వేల కోట్లకు రైతుబంధు మొత్తం కేంద్రం వ