అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్త పీఆర్సీ జీవోలకు వ్యతిరేకంగా హైకోర్టు సిబ్బంది నిరసన తెలియజేశారు. హైకోర్టు ఆవరణలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. హైకోర్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ మాట
అమరావతి : ఏపీలో ఉద్యోగులు పీఆర్సీ కోసం చేస్తున్న పోరాటాలకు టీడీపీ మద్దతు తెలియజేస్తుందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయకుడు ప్రకటించారు. ఈ రోజు పార్టీ నాయకులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మ�
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్కు ప్రభుత్వ ఉద్యోగులపై అమితమైన ప్రేమ ఉండడం వల్లే గడిచిన రెండున్నర ఏండ్లలో అనేక కార్యక్రమాలు అందజేస్తున్నారని ఏపీ మంత్రి పేర్ని నాని అన్నారు. అయితే పీఆర్సీ విషయంలో ప్రభుత్వ
అమరావతి : ఉద్యోగులు ఏకపక్షంగా రాజకీయ పార్టీ నాయకుల్లా మాట్లాడవద్దని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి అన్నారు. ఉద్యోగులు ప్రభుత్వం వైపు నుంచి కూడా ఆలోచించాలని వెల్లడించారు.ఈయన ఈరోజు మీడియాతో మ�
71 శాతం మంది ఉద్యోగుల అభిప్రాయమిదే కెరీర్ను కొత్తగా ప్రారంభించాలని ఆలోచన కరోనా ‘వర్క్ఫ్రమ్ హోమ్’తో తేడాలేకుండా పోయిన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితం న్యూఢిల్లీ: కరోనా సంక్షోభం జాబ్ మార్కెట్పై తీవ�
పీఆర్సీపై ఏపీలో ఉద్యోగుల ఆగ్రహం జీవోలను రద్దు చేయాలని డిమాండ్ హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో పీఆర్సీ జీవోలపై ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలు బుధవారం కూడా కొనసాగాయి. ఈ జీవోలను బేషరతుగ
అమరావతి : ప్రభుత్వం విడుదల చేసిన పీఆర్సీ జీవోలను వ్యతిరేకిస్తూ ఏపీలోని అన్ని ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఏపీ జేఏసీ, ఏపీ అమరావతి జేఏసీతో పాటు ఏపీ సచివాలయ ఉద్యోగ సంఘాలు ఆందోళనలో భాగస్వామ్యం అవుతున్నా�
తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ హైదరాబాద్, జనవరి 17 : దంపతులైన ఉద్యోగులు ఒకే చోట పనిచేసేలా చూస్తామని, అంత వరకు ఉద్యోగులంతా ఓపికపట్టాలని రాష్ట్ర ప్రణా�
ఇల్లు, ఆఫీసు నుంచి పని మేలు అంటున్న 54శాతం మంది ఇండ్ల నుంచి పని వద్దంటున్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు 13% మందే మద్దతు సీఐఐ- అనరాక్ సర్వేలో వెల్లడి హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి కారణంగా ప�
CV Anand | డ్రగ్స్ డిమాండ్ను తగ్గిస్తే సరఫరాను అడ్డుకోవచ్చని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ అన్నారు. డ్రగ్స్ వినియోగదారుల్లో యువకులు, ఉద్యోగులు అధికంగా ఉంటున్నారని చెప్పారు.
అమరావతి : ఉద్యోగ సమస్యలపై ఈరోజు మధ్యాహ్నం ఏపీ సీఎం జగన్ సీఎస్, ఆర్థిక శాఖ అధికారులతో సమావేశం కానున్నారు. నెలరోజులుగా ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య పీఆర్సీ, ఫిట్మెంట్తో పాటు 71 సమస్యల పరిష్కారంపై కొనసాగుతు�
హోం మంత్రి మహమూద్ అలీ సుల్తాన్బజార్,జనవరి 4: ప్రభుత్వ పథకాలను విజయవంతం చేయడంలో అధికారులు, ఉద్యోగుల కృషి ఎనలేనిదని హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా శాఖ అధ్యక్ష�
లొల్లి చేయాలె.. బీజేపీ లెక్క అదే! కొందరు ఉద్యోగుల ఆరోపణలతో దీక్షకు బండి డీవోపీటీ మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపు మూడేండ్ల క్రితమే జీవో 124లో స్పష్టత హైదరాబాద్, జనవరి 3 : ఆయన ఓ జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షు
హైదరాబాద్, జనవరి 3 : మల్టీజోనల్ క్యాడర్లో కేటాయించిన ఉద్యోగులను స్టేట్ యూనిట్గా తీసుకొని పోస్టింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీవో) ప్రభుత్వాన్ని కోరింది. సోమవారం సచివాలయంలో సీఎ
ఉద్యోగులకు అస్సాం సీఎం హెచ్చరిక గౌహతి, జనవరి 3: నూతన సంవత్సరం సందర్భంగా అస్సాంలో ఉద్యోగులు నాలుగు రోజులపాటు వారి తల్లిదండ్రులతో లేదా అత్తమామలతో గడిపేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వీలుకల్పించింది. ఇందుకోసం గ