ఖమ్మం :తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టెస్కాబ్) పరిధిలోని డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణకు టెస్కాబ్ ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్లోని టెస్కాబ్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా డీస�
కరోనా కాలంలో పట్టించుకోని యాజమాన్యాలకు ఉద్యోగుల ఝలక్ అమెరికా, ఐరోపాలను భయపెడుతున్న ఉద్యోగుల రాజీనామాలు వాషింగ్టన్: కరోనా ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అమెరికా, ఐరోపా దేశాలను ఉద్యోగ సంక్షోభం భయ
220కిపైగా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన బ్రిటన్ సంస్థ ఇక ఆటోమోటివ్ పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీ సొల్యూషన్స్ హైదరాబాద్, అక్టోబర్ 4: ఆటోమోటివ్ పరిశ్రమకు టెక్నాలజీ సొల్యూషన్స్ను అందించే కీలూప్ సంస్థ.. హై�
బీర్కూర్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరే విధంగా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మాధవరావు సూచించారు. బీర్కూర్ మండలంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో ఆయా శాఖల
వచ్చే ఏడాది ఉద్యోగులకు హైక్ ఇచ్చేందుకు మెజార్టీ సంస్థలు సుముఖం 2022లో 9.4 శాతం వేతన పెంపునకు అవకాశం: సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గట్టిగా తాకినప్పటికీ.. దేశంలోని సంస్థలు మాత్ర�
న్యూఢిల్లీ: ఉద్యోగులకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ మాదిరిగానే యోగా బ్రేక్ కూడా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం తన పరిధిలోని అన్ని విభాగాలను శనివారం కోరింది. ఒత్తిడిని దూరం చేసి పనిపై ఏకాగ్రతను పెంచడంలో యోగా దోహ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. మునుప�
ప్యానల్ ఇయర్తో సంబంధం లేకుండా వర్తింపు ఉత్తర్వులు జారీ.. ఉద్యోగ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పదోన్నతుల కనీస సర్వీసును రెండేండ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు �
లాజిస్టిక్స్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో 3 లక్షల తాత్కాలిక కొలువులు న్యూఢిల్లీ, ఆగస్టు 18: లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, తయారీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. రాబో�
టీఎన్జీవోల ఆధ్వర్యంలో నేడు 33 కలెక్టరేట్ల ఎదుట క్షీరాభిషేకాలు హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ): దళిత ఉద్యోగులకు సైతం దళితబంధును వర్తింపజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఎన్జీ వో హర్షం వ్య�
జనాభా ప్రాతిపదికన మంజూరుచేయండి జోన్ మారితే సీనియారిటీకి నష్టం జరగొద్దు సీఎస్తో భేటీలో టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతల వినతి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నూతన జిల్లాలకు కొత్త పోస్టులను మంజూరు చేయ�
తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం గురువారం ఎన్నికైంది. అధ్యక్షులుగా టి. ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా జి. వరహాలు దొర, ప్రధాన కార్యదర్శిగా
జిల్లాలవారీగా ప్రారంభమైన కేటాయింపుల ప్రక్రియ ఆప్షన్లు పెట్టుకొనేందుకు వారంరోజులు గడువు నోడల్ అధికారులుగా ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్లు 31వ తేదీలోపు ఉద్యోగులు, పోస్టుల ప్రక్రియ పూర్తి దివ్యాంగులు,