న్యూఢిల్లీ: ఉద్యోగులకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ మాదిరిగానే యోగా బ్రేక్ కూడా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం తన పరిధిలోని అన్ని విభాగాలను శనివారం కోరింది. ఒత్తిడిని దూరం చేసి పనిపై ఏకాగ్రతను పెంచడంలో యోగా దోహ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. మునుప�
ప్యానల్ ఇయర్తో సంబంధం లేకుండా వర్తింపు ఉత్తర్వులు జారీ.. ఉద్యోగ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పదోన్నతుల కనీస సర్వీసును రెండేండ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు �
లాజిస్టిక్స్, ఈ-కామర్స్ తదితర రంగాల్లో 3 లక్షల తాత్కాలిక కొలువులు న్యూఢిల్లీ, ఆగస్టు 18: లాజిస్టిక్స్, ఫుడ్ డెలివరీ, తయారీ, ఈ-కామర్స్, ఆటోమొబైల్స్ రంగాల్లో ఉద్యోగావకాశాలు పెద్ద ఎత్తున రానున్నాయి. రాబో�
టీఎన్జీవోల ఆధ్వర్యంలో నేడు 33 కలెక్టరేట్ల ఎదుట క్షీరాభిషేకాలు హైదరాబాద్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ): దళిత ఉద్యోగులకు సైతం దళితబంధును వర్తింపజేయనున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించడం పట్ల టీఎన్జీ వో హర్షం వ్య�
జనాభా ప్రాతిపదికన మంజూరుచేయండి జోన్ మారితే సీనియారిటీకి నష్టం జరగొద్దు సీఎస్తో భేటీలో టీజీవో, టీఎన్జీవో సంఘాల నేతల వినతి హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ): నూతన జిల్లాలకు కొత్త పోస్టులను మంజూరు చేయ�
తెలుగుయూనివర్సిటీ: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం నూతన కార్యవర్గం గురువారం ఎన్నికైంది. అధ్యక్షులుగా టి. ఆంజనేయులు, ఉపాధ్యక్షులుగా జి. వరహాలు దొర, ప్రధాన కార్యదర్శిగా
జిల్లాలవారీగా ప్రారంభమైన కేటాయింపుల ప్రక్రియ ఆప్షన్లు పెట్టుకొనేందుకు వారంరోజులు గడువు నోడల్ అధికారులుగా ఉమ్మడి జిల్లా కేంద్రం కలెక్టర్లు 31వ తేదీలోపు ఉద్యోగులు, పోస్టుల ప్రక్రియ పూర్తి దివ్యాంగులు,
కంపెనీని వీడిన 31 శాతం మంది దాంతో లక్షమందిని తీసుకుంటామన్న సంస్థ న్యూఢిల్లీ, జూలై 29: సాఫ్ట్వేర్ సర్వీసుల కంపెనీల్లో భారీ రిక్రూట్మెంట్లు జరగడం, ఆ రంగంలో పెరుగుతున్న డిమాండ్కు సంకే తం. కానీ ఐటీ దిగ్గజం �
ఉద్యోగుల ఖాతాల్లో జమచేస్తున్న ప్రభుత్వంనేటి నుంచి జిల్లా ఉద్యోగుల ఖాతాల్లోకిహైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): పెరిగిన పీఆర్సీ జూన్ నెల వేతన బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. గత రెండు రోజులుగ�
కేంద్ర ఉద్యోగులూ పారా హుషార్! డీఏతోపాటు హెచ్ఆర్ఏ ఎంత పెరుగుతుందంటే?!
ఏడో వేతన సవరణ సంఘం సిఫారసులకు అనుగుణంగా హౌస్ రెంట్ అలవెన్స్ (హెచ్ఆర్ఏ) ....
30% జీతం పెంచినందుకు ఆశావర్కర్ల కృతజ్ఞతలు ముఖ్యమంత్రి చిత్రపటానికి క్షీరాభిషేకం హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, కార్మికుల కష్టాలు తెలిసిన ముఖ్యమంత్రి.. కే చంద్రశేఖర్రావు అని టీఆర్ఎస్కేవ�
అధికారులు, ఉద్యోగుల సర్దుబాటు ఉద్యోగుల బదిలీ కష్టాలకు చెల్లుచీటీ కొత్త జిల్లాలవారీగా సిబ్బందిపై స్పష్టత కలకాలం యువత గుండెల్లో కేసీఆర్ ఉద్యోగాల భర్తీపై నిర్ణయం అద్భుతం ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాం ఉద�
ముఖ్యమంత్రి కేసీఆర్కు హరిత కానుక ఇద్దాం: టీజీవో, టీఎన్జీవో హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉన్న 9 లక్షల పైచిలుకు ఉద్యోగులు, పెన్షనర్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు హరితకానుక అందించబో�