సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుట�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
20% వరకు పెరగనున్న వేతనాలున్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు ఈవారంలోనే శుభవార్త అందనున్నది. గత నాలుగేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న వేతన పెంపుపై ఈ వారం చివర్లో కేంద్ర ప్రభుత్వం ని
విభాగాలవారీగా ఆదేశాలు వారంలో పోలీసులకు 95% పూర్తి 14 నాటికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ, అటవీ అధికారులకూ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇప�
స్థానిక సంస్థల నుంచి వచ్చినవారికి పాత స్కేల్ 2014 నుంచి వర్తింపు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014) స్థానిక సంస్థల న
30% ఫిట్మెంట్, పదవీ విరమణ వయసు పెంపుపై ఉద్యోగుల హర్షంసీఎం కేసీఆర్ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకంమంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్, పదవీ వ
వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు చెందిన రిసార్టులో కరోనా కలకలం సృష్టించింది. ట్రంప్కు ఫ్లోరిడాలో మార్ ఏ లాగో అనే రిసార్టు ఉన్నది. అందులో పనిచేస్తున్న ఉద్యోగులకు కరోనా సోకింది.
న్యూఢిల్లీ : ప్రపంచంలో అతిపెద్ద అకౌంటింగ్ సంస్ధల్లో ఒకటైన పీడబ్ల్యూసీ ఇండియా తన 15,000 మంది ఉద్యోగులకు గురువారం ప్రత్యేక బోనస్ను ప్రకటించింది. రెండు వారాల వేతనంతో సమానమైన మొత్తాన్ని ఉద్యోగులకు బోనస్గా �
పీఆర్సీపై ఆర్థిక శాఖ అంచనా భారీగా పెరుగనున్న వ్యయం ఆదాయ, వ్యయాల సమతుల్యతకు భారీ కసరత్తు ప్రత్యేక ప్రతినిధి, మార్చి 10 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ అనంతరం ఏడాదికి అదనంగా కనీసం ర
మంత్రులకు మద్దతు లేఖలు అందజేసిన 17 సంఘాలు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థులను గెలిపిస్తామని భరోసా న్యూస్నెట్వర్క్, నమస్తే తెలంగాణ: పనిచేసే ప్రభుత్వానికి ఉద్యోగులు మద్దతు ప్రకటిస్తున్నారు. బుధవారం వివి