ముంబై,జూన్ 30: కరోనా నేపథ్యంలో గతంలో క్లెయిమ్ చేయని వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నది. దీంతో వారి బ్యాకు ఖాతా వివరాలను, కేవైసీ ప్రక్రియను అప్ డేట్ చేసుకోవాలని ఈపీఎఫ్ఓ సూచిస్తోంది. అప్పుడే ఎలాంటి సమస్య లే�
ఢిల్లీ, మే 30: మరణించిన ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులకు చెల్లించే గరిష్ట మొత్తాన్ని ఆరు లక్షలనుంచి 7 లక్షలకు పెంచింది కేంద్ర కార్మిక శాఖ. కార్మికుల కుటుంబాలకు మరింత ప్రయోజనం చేకూరేలా కేంద్ర కార్మిక శ�
హైదరాబాద్, మే,25; కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదిలి పెట్టడం లేదు. కోవిడ్తో ఎంతో మంది ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారు. కుటుంబంలో ఉద్యోగి మృతి చెందినతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. ఈ నేపథ్యంలో టాటా గ్రూపు పెద్
ఢిల్లీ ,మే 7: ఎంప్లాయిస్ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) సబ్స్క్రైబర్లు ప్రావిడెంట్ ఫండ్ నుంచి ఉపసంహరించుకోవడానికి ఈపీఎఫ్ఓ కొన్ని నిబంధనలు రూపొందించింది. యూనివర్సల్ అకౌంట్ నెంబర్(యుఎన్ఏ) ప్రవేశ ప
‘ఆర్టీపీఎస్’లో కరోనా కలకలం | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కడప జిల్లాలోని రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్ట్లో కరోనా తీవ్ర కలకలం రేపుతున్నది. థర్మల్ ప్రాజెక్టు విధులు నిర్వహిస్తున్న చాలామంది ఉద్యోగులు ఇప్�
బెంగళూరు,మే1: గూగుల్ సంస్థకు కరోనా కలిసి వచ్చింది. సంవత్సరంలో 7,400 కోట్ల రూపాయలు ఆదా చేసింది. గూగుల్ సంస్థతమ ఉద్యోగులకు ఆహారం, వినోదం వంటి సౌకర్యాలు అందించడానికి కోట్లాది రూపాయలుఖర్చు చేస్తుంటుంది. అయితే తమ
సెక్రటేరియట్| రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుట�
మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి | కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న నేపథ్యంలో అటవీ శాఖ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ విధిగా వ్యాక్సిన్ వేసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఆదేశించారు.
20% వరకు పెరగనున్న వేతనాలున్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ బీమా దిగ్గజం ఎల్ఐసీ ఉద్యోగులకు ఈవారంలోనే శుభవార్త అందనున్నది. గత నాలుగేండ్లుగా వాయిదా పడుతూ వస్తున్న వేతన పెంపుపై ఈ వారం చివర్లో కేంద్ర ప్రభుత్వం ని
విభాగాలవారీగా ఆదేశాలు వారంలో పోలీసులకు 95% పూర్తి 14 నాటికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆర్టీసీ, అటవీ అధికారులకూ హైదరాబాద్, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ కొవిడ్ టీకా ఇప�
స్థానిక సంస్థల నుంచి వచ్చినవారికి పాత స్కేల్ 2014 నుంచి వర్తింపు.. ఉత్తర్వులు జారీ హైదరాబాద్, మార్చి 31 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు ప్రభుత్వం మరో వరం ప్రకటించింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత (2014) స్థానిక సంస్థల న