అమరావతి : యూనివర్సిటీ నిధుల మళ్లింపునకు నిరసనగా బుధవారం వర్సిటీ ఉద్యోగులు విధులను బహిష్కరించారు. ఏపీ జగన్ ప్రభుత్వం ప్రభుత్వ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు చెందిన నిధులను ఏపీ స్టేట్ ఫైనాన�
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిధుల బదలాయింపు నిర్ణయంపై సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ సంస్థలు, పాఠశాలలు,కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉన్న బ్యాంక్ ఖాతాలను కొత్తగా న
ఉద్యోగులకు క్రీడలు టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు ఎం.రాజేందర్ సుల్తాన్ బజార్, నవంబర్ 22: నిత్యం విధి నిర్వహణలో శ్రమించే ఉద్యోగులకు క్రీడలు మానసికోల్లాసాన్ని ఇస్తాయని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్ష�
భూపాలపల్లి: సక్రమంగా విధులకు హాజరుకండి..మీ కుటుంబాన్ని, సింగరేణి సంస్థ నష్టపోకుండా చూసుకోండి అని కేటీకే 5వ గని మేనేజర్ జాకీర్హుస్సేన్ అన్నారు. ఆయన గైర్హాజరు అవుతున్న కార్మికులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు �
ఖమ్మం :తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్(టెస్కాబ్) పరిధిలోని డీసీసీబీ ఉద్యోగుల వేతన సవరణకు టెస్కాబ్ ఆమోదం తెలిపింది. గురువారం హైదరాబాద్లోని టెస్కాబ్ కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఉమ్మడి ఖమ్మం జిల్లా డీస�
కరోనా కాలంలో పట్టించుకోని యాజమాన్యాలకు ఉద్యోగుల ఝలక్ అమెరికా, ఐరోపాలను భయపెడుతున్న ఉద్యోగుల రాజీనామాలు వాషింగ్టన్: కరోనా ఊబి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అమెరికా, ఐరోపా దేశాలను ఉద్యోగ సంక్షోభం భయ
220కిపైగా ఉద్యోగులతో ఏర్పాటు చేసిన బ్రిటన్ సంస్థ ఇక ఆటోమోటివ్ పరిశ్రమకు సరికొత్త టెక్నాలజీ సొల్యూషన్స్ హైదరాబాద్, అక్టోబర్ 4: ఆటోమోటివ్ పరిశ్రమకు టెక్నాలజీ సొల్యూషన్స్ను అందించే కీలూప్ సంస్థ.. హై�
బీర్కూర్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు సక్రమంగా చేరే విధంగా చూడాలని జిల్లా జాయింట్ కలెక్టర్ వెంకట మాధవరావు సూచించారు. బీర్కూర్ మండలంలో గురువారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా తహసీల్ కార్యాలయంలో ఆయా శాఖల
వచ్చే ఏడాది ఉద్యోగులకు హైక్ ఇచ్చేందుకు మెజార్టీ సంస్థలు సుముఖం 2022లో 9.4 శాతం వేతన పెంపునకు అవకాశం: సర్వే న్యూఢిల్లీ, సెప్టెంబర్ 7: దేశాన్ని కరోనా సెకండ్ వేవ్ గట్టిగా తాకినప్పటికీ.. దేశంలోని సంస్థలు మాత్ర�
న్యూఢిల్లీ: ఉద్యోగులకు లంచ్ బ్రేక్, టీ బ్రేక్ మాదిరిగానే యోగా బ్రేక్ కూడా ఇవ్వాలని కేంద్రప్రభుత్వం తన పరిధిలోని అన్ని విభాగాలను శనివారం కోరింది. ఒత్తిడిని దూరం చేసి పనిపై ఏకాగ్రతను పెంచడంలో యోగా దోహ
హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తున్నదని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్ పేర్కొన్నారు. మునుప�
ప్యానల్ ఇయర్తో సంబంధం లేకుండా వర్తింపు ఉత్తర్వులు జారీ.. ఉద్యోగ సంఘాల హర్షం హైదరాబాద్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులకు పదోన్నతుల కనీస సర్వీసును రెండేండ్లకు కుదిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు �