తొలగించిన కరెం టు తీగలు తగిలి విద్యుత్తుషాక్తో రెండు బర్రె లు మృతి చెందాయి. ఈ ఘటన శనివారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రం లో జరిగింది. ఈ ఘటనకు వి ద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస
విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామంలో శనివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యార రాజిరెడ్డి(58) తన ఇంట్లోని వడ్లు పట్టించేందుకు అదే గ్రామానికి చెందిన
బట్టలు ఆరేస్తుండగా ఓ మహిళ విద్యుదాఘాతానికి గురికాగా, ఆమెను కాపాడబోయి మరిది కొడుకు కూడా విద్యుత్తు షాక్కు గురయ్యాడు. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట పోలీస్స్టేషన్�
కరెంట్ అంటే ఏంటో తెలియని పసి వయస్సులో శక్తి కి మించి ఆలోచించి విద్యుదాఘాతం నుంచి తన తమ్ముడిని కాపాడింది ఓ సాహస బాలిక. ఈ ఘటన జనగామ జిల్లా పాలకుర్తి మండ లం చెన్నూరు గ్రామంలో బుధవారం వెలుగు లోకి వచ్చింది.
Electrocution | ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతానికి(Electrocution ) గురైన మనవరాలి (Granddaughter ) ని కాపాడేందుకు వెళ్లిన నాయనమ్మ సైతం ప్రమాదంలో మృతి చెందింది.
పంట చేను వద్ద ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ సరిచేస్తూ విద్యుదాఘాతంతో రైతు మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకున్నది.
Sangareddy | పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా ఒక్కసారిగా విద్యుత్ షాక్ తగలడంతో
రైతుదంపతులిద్దరు మృతి చెందారు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా ఝరా సంఘ మండలంలోని బిడకన్నె గ్రామంలో మంగళవారం చోటు చేసుకున్నది.