Railway Engineer | వారం క్రితం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్ వద్ద విద్యుద్ఘాతం కేసులో రైల్వేశాఖలో సీనియర్ ఇంజినీర్ గా పని చేస్తున్న భరత్ భూషణ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఓవైపు అధునాతన వందే భారత్ రైళ్లను తెచ్చామని గొప్పలు చెబుతున్నారని, అయితే మరోవైపు ఉన్న రైల్వేస్టేషన్లలో మౌలిక సదుపాయాలు దారుణంగా ఉన్నాయని ఆదివారం న్యూఢిల్లీ రైల్వేస్టేషన్లో విద్యుదాఘాతంతో మరణించిన య
Tragedy | ఏపీలోని చిత్తూరు జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. అంత్యక్రియలకు( Funeral) వచ్చి ముగ్గురు ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి (Electrocution)గురై అక్కడికక్కడే చనిపోయారు.
Odisha Train Accident | ఒడిశా (Odisha)లోని బాలాసోర్ (Balasore)లో శుక్రవారం జరిగిన ఘోర రైలు ప్రమాదం (Horrific Train Accident) లో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. యావత్తు ప్రపంచాన్ని కదిలించిన ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకూ 288 మంది ప్రాణాలు కోల్ప�
Electrocution | జార్ఖండ్లో ఘోరం జరిగింది. కరెంటు పోల్ నిలబెడుతుండగా విద్యుత్ షాక్ తగిలి ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వేకు చెందిన ధన్బాద్ డివిజన్ పరిధిలోని ని�
ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాలో విద్యుదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతి చెందాయి. భామిని మండలం కాట్రగడ-బి సమీపంలోని పంట పొలాల వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నది.
పెండ్లింట విషాదం నెలకొన్నది. వివాహానికి ఒక రోజు ముందు విద్యుత్తు షాక్తో వరుడు మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్ మండలం కొమ్ముగూడెం తండాలో చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన భూక్యా బాలాజీ-కాంతి దంపతులకు ఇద
అడవి జంతువుల నుంచి పంటను రక్షించేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ కంచెలు రెండు ప్రాణాలను బలిగొన్నది. ఒకే గ్రామంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు (గొర్రెల కాపరి, రైతు) మృతిచెందారు. తెలిసిన వివరాల ప్రకారం.. మామడ మండలంలో�
Electrocution | మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలో విషాదం చోటుచేసుకున్నది. మండలంలోని బొప్పారం గ్రామానికి చెందిన తల్లీకూతుళ్లు విద్యుదాఘాతంతో (Electrocution) మృతిచెందారు.
kanwariyas | పశ్చిమబెంగాల్లోని కూచ్బేహార్లో ఘోర ప్రమాదం జరిగింది. కన్వరీయాలు ప్రయాణిస్తున్న పికప్ వ్యాన్లో విద్యుదాఘాతం జరిగింది. దీంతో 10 మంది మరణించగా, మరో 19 మంది గాయపడ్డారు.