కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ డివిజన్లోని పెంచికల్పేట్ అడవుల్లోగల ఎల్లూరు అటవీ ప్రాంతంలో ఏడేళ్ల వయసున్న ఆడపులిని వేటగాళ్లు విద్యుత్ షాక్ పెట్టి హతమార్చి ఆపై చర్మం, గోర్లు, వెంట్రుకలు త
Electrocution | ఓదెల మండలంలో మంగళవారం అర్ధరాత్రి కురిసిన అకాల వర్షం, బలమైన ఈదురు గాలుల కారణంగా మడక గ్రామంలో కరెంటు వైర్ తెగి విద్యుత్ షాక్తో 25 గొర్రెలు మృతి చెందాయి.
మామిడికాయల కోసం తోటలోకి వెళ్లి విద్యుదాఘాతానికి గురై సాఫ్ట్వేర్ ఇంజినీర్ మృతి చెందిన సంఘటన గురువారం శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై నలుగురు రైతులు మరణించారు. నాగర్కర్నూల్ జిల్లాలో ముగ్గురు, జగిత్యాల జిల్లాలో ఒకరు మృతిచెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అచ్చంపేట మండలం చెదురుబావితండాకు చె
Electrocution | ఓ పెళ్లి ఊరేగింపు (Wedding procession) నిరుపేద విద్యార్థి (Poor student) ప్రాణాలు తీసింది. ఊరేగింపులో కరెన్సీ నోట్లు (Currency notes) వెదజల్లడంతో ఆ నోట్లు ఏరుకోబోయిన బాలుడు విద్యుత్ షాక్ (Electrocution) కు గురై ప్రాణాలు కోల్పోయాడు.
Church festival | చర్చి ఫెస్టివల్ (Church Festival) ఏర్పాట్లలో విషాదం చోటుచేసుకుంది. తమిళనాడులోని ఓ చర్చిలో ఉత్సవాల కోసం ఏర్పాట్లు చేస్తుండగా విద్యాదాఘాతంతో నలుగురు యువకులు మృతిచెందారు.
రక్త సంబంధాన్ని మర్చి సొంత అన్ననే తమ్ముడు కడతేర్చిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యతండా పంచాయతీ ననూతండాలో చోటుచేసుకుంది. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ వివరాల ప్రకారం... ననూతండాకు చెందిన తేజావత్ చందర్�
విద్యుదాఘాతంతో ఓ ఎలక్ట్రికల్ బైక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్ బైక్లు, వాటి విడి భాగాలు బుగ్గి పాలు కాగా సుమారు రూ.8 కోట్ల నష్టం జరిగింది.
Tragedy | విధి చాలా విచిత్రమైనది..! ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు..! మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో అస్సలే అంచనా వేయలేం..! తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘోరక్పూర్లో జరిగిన ఓ విషాద ఘటన.. మర
పాఠశాల సమీపంలో ఉన్న పొలం బోరు వద్ద స్నానం చేసేందుకు వెళ్లిన విద్యార్థి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్కు ప్రమాదవశాత్తు తగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది.
విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ష్టేషన్ పరిధి ప్రగతినగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ కాలన�
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...కండ్లకోయ పరిధి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్�