రక్త సంబంధాన్ని మర్చి సొంత అన్ననే తమ్ముడు కడతేర్చిన ఘటన మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యతండా పంచాయతీ ననూతండాలో చోటుచేసుకుంది. తూప్రాన్ సీఐ రంగ కృష్ణ వివరాల ప్రకారం... ననూతండాకు చెందిన తేజావత్ చందర్�
విద్యుదాఘాతంతో ఓ ఎలక్ట్రికల్ బైక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎలక్ట్రికల్ బైక్లు, వాటి విడి భాగాలు బుగ్గి పాలు కాగా సుమారు రూ.8 కోట్ల నష్టం జరిగింది.
Tragedy | విధి చాలా విచిత్రమైనది..! ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు..! మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో ముంచుకొస్తుందో అస్సలే అంచనా వేయలేం..! తాజాగా ఉత్తరప్రదేశ్లోని ఘోరక్పూర్లో జరిగిన ఓ విషాద ఘటన.. మర
పాఠశాల సమీపంలో ఉన్న పొలం బోరు వద్ద స్నానం చేసేందుకు వెళ్లిన విద్యార్థి పంట రక్షణ కోసం ఏర్పాటు చేసిన కరెంట్ వైర్కు ప్రమాదవశాత్తు తగిలి ప్రాణాలు కోల్పోయిన సంఘటన వనపర్తి జిల్లాలో చోటు చేసుకున్నది.
విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ష్టేషన్ పరిధి ప్రగతినగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ కాలన�
విద్యుదాఘాతంతో ఇద్దరు కార్మికులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన మేడ్చల్ పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం...కండ్లకోయ పరిధి హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్�
Electrocution | పశ్చిమ బెంగాల్ రాష్ట్రం జల్పాయిగురి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. తమ ఆవును కరెంట్ షాక్ నుంచి కాపాడే ప్రయత్నంలో ఒకే కుటుంబంలోని నలుగురు మరణించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో వ�
Viral Video | పాములు సాధారణంగా కప్పలు, ఎలుకలు, చెట్లపై పక్షులను వేటాడి తింటాయి. చూస్తుండగానే వేటను మింగేస్తాయి. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా ఓ పాము తన సహజ స్�
కరెంట్ రైతు కుటుంబాల్లో విషాదం నింపింది. గడ్డి కోస్తుండగా వైర్లకు తగలడంతో ఓ రైతు దుర్మరణం చెందగా, పొలానికి వెళ్తుండగా తీగలు తగిలి మరొకరు మృతి చెందాడు. రాజంపేట్ మండలం ఎల్లారెడ్డిపల్లి గ్రామానికి చెంది�
Electrocution | విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. కరెంటు వైరు తెగి రోడ్డుపై వరద నీటిలో పడటంతో విద్యుత్ షాక్ తగిలి ఓ యువతి మృతిచెందింది. ఆమెను కాపాండేందకు ప్రయత్నించి యువతి తండ్రి క
విద్యుదాఘాతం తో రైతు మృతి చెందిన ఘటన వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని కోనాపురంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు తుమ్మలపెల్లి రాజిరెడ్డి(50) సరళకుంట చెరువు సమీపంలోని తన పొల