ద్యుదాఘాతంతో ఇద్దరు మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలోని మర్రిబాయితండాలో గురువారం చోటుచేసుకుంది. పోలీసులు, క్షతగాత్రులు తెలిప�
విద్యుదాఘాతానికి ఓ కుటుంబం బలైంది. ఈ విషాదకర ఘటన కామారెడ్డిలో చోటుచేసుకొన్నది. ఒకే కుటుంబంలో నలుగురు మరణించగా సీఎం కేసీఆర్ వెంటనే స్పందించి ఒక్కొక్కరికి రూ.3 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించారు.
రథాన్ని రథశాలలో భద్రపరుస్తున్న క్రమంలో విద్యుత్తు తీగలు తాకడంతో కరెంట్ షాక్ తగిలి ముగ్గురు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమం గా ఉన్నది. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాంపల్లి మండలం కేతేపల్లిలో చోటుచేసుకొన్�
హాతిదండి: అస్సాంలో ఓ ఏనుగు విద్యుత్తు తీగలకు తాకి మృతిచెందింది. ఈ ఘటన హాథిదండిలో జరిగినట్లు కాజీరంగ నేషనల్ పార్క్ అథారిటీ తెలిపింది. బురాపహార్ తేయాకు ఎస్టేట్లో ఉన్న ట్రాన్స్ఫార్మర్ను తాకి
నిజాంసాగర్ : పంట పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన మహిళా రైతు ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల
ప్రాణం తీసిన దండెం | ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు కట్టుకున్న దండానికి ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసారమై చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం రామారావుపల్లెలో జరిగింది.
విద్యుదాఘతం| మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. భోజ్య తండాలో కరెంట్ షాక్కు గురై ఇద్దరు యువ రైతులు మరణించారు. ఇవాళ ఉదయం తండాకు చెందిన భూక్య సుధాకర్, మాలోతు యాకూబ్ ఇవాళ ఉదయం �
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి | పెళ్లింట విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకున్నది.