నిజాంసాగర్ : పంట పొలానికి నీళ్లు పారించేందుకు వెళ్లిన మహిళా రైతు ఒకరు విద్యుదాఘాతానికి గురై మృతి చెందింది. నిజాంసాగర్ మండలంలోని మహ్మద్నగర్ గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేవల్ల
ప్రాణం తీసిన దండెం | ఇంటి ముందు బట్టలు ఆరేసేందుకు కట్టుకున్న దండానికి ప్రమాదవశాత్తూ విద్యుత్ ప్రసారమై చిన్నారి మృతిచెందిన సంఘటన జిల్లాలోని మెట్పల్లి మండలం రామారావుపల్లెలో జరిగింది.
విద్యుదాఘతం| మహబూబాబాద్: జిల్లాలోని తొర్రూరు మండలంలో విషాదం చోటు చేసుకుంది. భోజ్య తండాలో కరెంట్ షాక్కు గురై ఇద్దరు యువ రైతులు మరణించారు. ఇవాళ ఉదయం తండాకు చెందిన భూక్య సుధాకర్, మాలోతు యాకూబ్ ఇవాళ ఉదయం �
పెళ్లింట విషాదం.. విద్యుత్ షాక్తో నలుగురు మృతి | పెళ్లింట విషాదకర ఘటన చోటు చేసుకుంది. విద్యుదాఘాతంతో నలుగురు మృతి చెందారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ సీతాపూర్ జిల్లాలో చోటు చేసుకున్నది.