పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సం�
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి..అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్�
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తారానగర్ సెక్షన్ పాపిరెడ్డి కాలనీలో విద్యుత్ స్తంభం
ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో విద్యుత్ డిమాండు, వినియోగం అనూహ్యంగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా ఉం�
రైతులకు కరెంట్ కష్టాలు రానియ్యమని విద్యు త్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అస్తవ్యస్త కరెంట్తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అర్ధరాత్రి ప్రాణాలతో చె
ద్దపల్లి జిల్లా విద్యాశాఖలో గందరగోళం నెలకొన్నది. 14 మండలాలకు గానూ ఐదుగురు ఇన్చార్జి ఎంఈవోలు ఉండగా.. ఆపై అదనపు బాధ్యతలతో పర్యవేక్షణ కొరవడుతున్నది. హైస్కూల్ హెడ్మాస్టర్లకే ఫుల్ అడిషనల్ చార్జి ఇస్తుండడ
అంతరాయం లేని విద్యుత్ సరఫరా లక్ష్యంగా పనిచేస్తున్న విద్యుత్ శాఖకు పిల్లి శకునంగా మారింది. మంగళవారం ఉదయం 7 గంటలకు సరూర్నగర్ సర్కిల్ పరిధిలోని నందనవనం సబ్ స్టేషన్లో ఉన్న పవర్ ట్రాన్స్ఫార్మర్ (ప�
వేసవి గండాన్ని ఎదుర్కొనేందుకు విద్యుత్ శాఖ అష్టకష్టాలు పడుతున్నది. ఒకవైపు గణనీయంగా పెరుగుతున్న కరెంటు డిమాండు, మరోవైపు క్షేత్రస్థాయిలో రకరకాల సమస్యలు విద్యుత్ శాఖకు అగ్ని పరీక్షగా మారాయి.
క్షేత్ర స్థాయిలో విద్యుత్ సరఫరా తీరు తెన్నులపై విద్యుత్ శాఖ ప్రత్యేకంగా దృష్టిని కేంద్రీకరించింది. ఎంత డిమాండు వచ్చినా సరఫరా చేసేంత విద్యుత్ గ్రిడ్ల నుంచి అందుబాటులో ఉంది.
వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్తును సరఫరా చేయడానికి విద్యుత్తుశాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా రెండో శనివారం విద్యుత్తు నిర్వహణను చేపడతామని, ఇది నిరంతరం జరిగే ప్రక్రియ అని జగిత్యాల సూపరింటెండెంట్�
ఆరు గ్యారెంటీల లబ్ధిదారుల ఎంపికకు అవసరమైన డాక్యుమెంట్లు సేకరించి ప్రజాపాలన సాఫ్ట్వేర్లో నమోదు చేయాలని విద్యుత్ శాఖ కార్యదర్శి ఎస్ఎం రిజ్వీ సంబంధిత అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి ఆయ న జిల�
విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సంతకం ఫోర్జరీ అయ్యింది. నిందితుడు అతడి డాక్యుమెంట్స్ను దుర్వినియోగం చేసి.. రుణం తీసుకొని వాయిదాలు కట్టకపోవడంతో విషయం వెలుగు చూసింది.
వేసవి ఆరంభంలోనే ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల తీవ్రత పెరిగే కొద్దీ కరెంటు వినియోగం గణనీయంగా పెరుగుతున్నది. ఇందుకు అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాల్సిన విద్యుత్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్ల�