‘తమ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. కారు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాం. పంటలు పండించుకోవడానికి ఇంకా డీజిల్ మోటర్లను వినియోగిస్తున్నాం. విద్యుత్ సౌకర్యం కల్పించి మా ఊళ్లల్లో వెలుగులు ప్రసాదించండ�
తన కూతురు బర్త్డే సందర్భంగా బట్టలు కొనేందుకు వెళ్లిన ఓ వినియోగదారుడి కుటుంబ సభ్యులు లిఫ్ట్లో చిక్కుకున్నారు. అరగంట సేపు అందులోనే ఉండి పోయి ఇబ్బంది పడి చివరకు ఎలాగోలా బయటపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రారంభంలోనే గత బీఆర్ఎస్ సర్కారు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లింది. ఫలితంగా పదేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు, అంతరాయాలు అనే �
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.(https://tssouthernpower.com) పేరుతో ఉన్న వెబ్సైట్ ఇక నుంచి (https://tgsouthernpower.org/)గా మార్పు చేశారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవా
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే...ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహ�
అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు వీయడంతో విద్యుత్శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు తీసుకోవాలని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సం�
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కురిసిన భారీ వర్షానికి చెట్లు నేలకొరిగాయి..అవి విద్యుత్ తీగలపై పడటంతో కరెంటు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మియాపూర్ జేపీనగర్ కాలనీలో విద్�
నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగింది. ఈదురు గాలులతో ప్రారంభమైన వర్షానికి పలు చోట్ల విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి. తారానగర్ సెక్షన్ పాపిరెడ్డి కాలనీలో విద్యుత్ స్తంభం
ప్రస్తుత వేసవి సీజన్లో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరగడంతో విద్యుత్ డిమాండు, వినియోగం అనూహ్యంగా పెరుగుతోందని, ఈ నేపథ్యంలో విద్యుత్ సరఫరాలో ఎలాంటి అవాంతరాలు లేకుండా విద్యుత్ శాఖ ఉద్యోగులు అప్రమత్తంగా ఉం�
రైతులకు కరెంట్ కష్టాలు రానియ్యమని విద్యు త్తు శాఖ అధికారులు హామీ ఇచ్చారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావుపేటలో అస్తవ్యస్త కరెంట్తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారని, అర్ధరాత్రి ప్రాణాలతో చె
ద్దపల్లి జిల్లా విద్యాశాఖలో గందరగోళం నెలకొన్నది. 14 మండలాలకు గానూ ఐదుగురు ఇన్చార్జి ఎంఈవోలు ఉండగా.. ఆపై అదనపు బాధ్యతలతో పర్యవేక్షణ కొరవడుతున్నది. హైస్కూల్ హెడ్మాస్టర్లకే ఫుల్ అడిషనల్ చార్జి ఇస్తుండడ