జలమండలిలో నీటి దోపిడీ జరుగుతోందా? సంస్థ నెలవారీగా ఆదాయానికి భారీగా గండి పడుతుందా? ఇందుకు కొందరు అధికారులు ఏఎంఆర్ మీటర్లను కేంద్రంగా చేసుకున్నారా? అంటే బోర్డు వర్గాల నుంచి అవుననే సంకేతాలు వస్తున్నాయి.
ఆషాఢ మాసం బోనాల పండుగ నేపథ్యంలో గ్రేటర్ హైదరాబాద్లో నిరంతరం నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు అ న్ని ఏర్పాట్లు చేస్తున్నామని దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ ముషారప్�
తెలంగాణలో విద్యుత్ కోతలు లేవంటూ ఓ వైపు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటనలు చేస్తుంటే.. అదే సమయంలో తమ ప్రాంతంలో తరచూ విద్యుత్ సరఫరా నిలిచిపోతోందంటూ ప్రజలు ఫిర్యాదులు చేస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని 9 సర్కిళ్
నిజామాబాద్ విద్యుత్శాఖలో ఐదు రోజుల క్రితం జరిగిన ఏఈ సంతకం ఫోర్జరీ ఆరోపణపై సీఎండీ సీరియస్గా పరిగణించారు. అందుకు సంబంధించిన బాధ్యులు ఎవరనే విషయంలో పూర్తిస్థాయి దర్యాప్తు చేపట్టి నివేదికను అందించాలన�
విద్యుత్ శాఖలోని ఉద్యోగులను కొందరు కరెంట్ వినియోగదారులు మానసికంగా వేధింపులకు గురి చేస్తున్న తీరును తాము ఖండిస్తున్నట్టు తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గురువారం ప్రకటించింది.
‘తమ గ్రామాలకు విద్యుత్ సౌకర్యం లేదు. కారు చీకట్లోనే కాలం వెళ్లదీస్తున్నాం. పంటలు పండించుకోవడానికి ఇంకా డీజిల్ మోటర్లను వినియోగిస్తున్నాం. విద్యుత్ సౌకర్యం కల్పించి మా ఊళ్లల్లో వెలుగులు ప్రసాదించండ�
తన కూతురు బర్త్డే సందర్భంగా బట్టలు కొనేందుకు వెళ్లిన ఓ వినియోగదారుడి కుటుంబ సభ్యులు లిఫ్ట్లో చిక్కుకున్నారు. అరగంట సేపు అందులోనే ఉండి పోయి ఇబ్బంది పడి చివరకు ఎలాగోలా బయటపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చిన ప్రారంభంలోనే గత బీఆర్ఎస్ సర్కారు విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకెళ్లింది. ఫలితంగా పదేండ్లుగా రాష్ట్రంలో విద్యుత్ కోతలు, అంతరాయాలు అనే �
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ కొత్త వెబ్సైట్ను అందుబాటులోకి తీసుకొచ్చింది.(https://tssouthernpower.com) పేరుతో ఉన్న వెబ్సైట్ ఇక నుంచి (https://tgsouthernpower.org/)గా మార్పు చేశారు.
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో ఓ బాలుడికి కరెంట్ షాక్ తగిలి గాయాలయ్యాయి. స్థానికులు గమనించి వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన పేట్ బషీరాబాద్ పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవా
వర్షాకాలం అంటే అందరికీ వెన్నులో వణుకే...ప్రమాదం ఏ రూపంలో వస్తుందో తెలియని పరిస్థితి. ఇంటి నుంచి బయటకు వచ్చామంటే చాలు ప్రాణాలను అరచేతిలో పెట్టుకోవాల్సిందే. నాలాలు, మ్యాన్హోల్స్, విద్యుత్ స్తంభాలు, ప్రహ�
అయిజ పట్టణంతోపాటు మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం రాత్రి ఈదురు గాలులు వీయడంతో విద్యుత్శాఖకు తీవ్ర నష్టం వాటిల్లింది. దాదాపు 50 విద్యుత్ స్తంభాలు, నాలుగు ట్రాన్స్ఫార్మర్లు నేలకొరిగాయి.