విద్యుత్ శాఖలో బదిలీల పరంపర కొనసాగుతున్నది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో 166 మందికి పండుగపూట బదిలీలు కాగా.. సోమవారం ఏడీ, ఏఈ, డీఈలకు స్థానచలనం జరిగింది. ఇందులో కొందరికి పదోన్నతులు వరించాయి.
విద్యుత్ శాఖలో బదిలీలపై సందిగ్ధత నెలకొంది. వెబ్ కౌన్సెలింగ్ ద్వారా బదిలీల ప్రక్రియకు సోమవారంతో గడువు ముగిసిన వెంటనే జాబితా ప్రకటించాల్సిన డిస్కం ఉన్నతాధికారులు మంగళవారం సాయంత్రం వరకూ దాన్ని ప్రకట�
విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ చర్చనీయాంశంగా మారింది. కోరుకున్న చోటుకు.. కీలక పోస్టుల కోసం జోరుగా పైరవీలు సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీజీఎస్పీడీసీఎల్లో ఒకే చోట రెండేండ్లకు పైబడ
విద్యుత్ శాఖలో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎంసెట్ కౌన్సెలింగ్ తరహాలో ఉద్యోగుల బదిలీలు చేపట్టడం, ఒకే తరహా పోస్టు ల్లో మళ్లీ పనిచేసేందుకు అవకాశం లేకుండా వెబ్ అప్లికేషన్ను ర�
అతడు ఆ ఊరిలోని వారందరికీ సుపరిచితుడు. ప్రతి ఒక్కరికి తలలో నాలుకలా ఉండేవాడు. ఎవరు పిలిచినా పలికేవాడు.. రాత్రనక, పగలనక ఎక్కడ కరెంట్ సమస్య ఉందన్నా వెళ్లి సరిచేసేవాడు. అతడిని విధి వంచించింది.
నోటరీ స్థలాల్లోని నిర్మాణాలకు సైతం కరెంటు మీటర్లు ఇవ్వాలని విద్యుత్తు శాఖ నిర్ణయించింది. ఇప్పటివరకు రిజిస్టర్డ్ స్థలాల్లోని నిర్మాణాలకు మాత్రమే విద్యుత్తుశాఖ అధికారులు కొత్త కనెక్షన్లు జారీ చేస్తు�
సరిపడా కరెంట్ ఉన్నా.. అంతరాయాలు లేకుండా విద్యుత్ సరఫరాను చేయడంలో విద్యుత్ శాఖ విఫలమవుతోంది. నిర్వహణ లోపం వల్లే పదే పదే వస్తున్న అంతరాయాలు విద్యుత్ వినియోగదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు మొదలు కొని కింది స్థాయి ఉద్యోగుల వరకు పదుల సంఖ్యలో ఏసీబీ అధికారుల వలకు చిక్కుతున్నారు. అయినా కొందరిలో మార్పు రావడం లేదు.
విద్యుత్ శాఖలో అధికారులు ఎవరైనా పనికి లంచం అడిగితే తమ కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చని డిస్కం సీఎండీ ముషారఫ్ ఫరూఖీ సూచించారు. అవినీతి ఫిర్యాదులు స్వీకరించేందుకు సీఎండీ కార్యాలయంలో ప్రత్యేక ఏర్పాట్�
‘ఆరిపోయిన గృహజ్యోతి పథకం’ శీర్షికన నమస్తే తెలంగాణలో శనివారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. జగిత్యాల జిల్లా కేంద్రానికి చెందిన మౌనికకు గృహజ్యోతి పథకం వర్తించకపోగా, ఒకేసారి 6 నెలల బిల్లలు చెల్లించాలన్న ఆమ�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ శాఖ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్ల బదిలీలు చేపట్టింది. పది సర్కిళ్లలో ఇప్పటికే హబ్సిగూడ ఎస్ఈగా కొద్ది రోజుల కిందట బ్రహ్మం బదిలీ అయ్యారు. తాజాగా శనివారం 9 సర్క�
కరెంట్ స్తంభాలకు వేలాడుతున్న ఇంటర్నెట్, కేబుల్ వైర్లను విద్యుత్ శాఖ అధికారులు తొలగిస్తున్నారు. విద్యుత్ శాఖ ఇటీవల చేపట్టిన 11కేవీ సర్వేతో విద్యుత్ స్తంభాలు కేబుల్స్ కారణంగా దెబ్బతింటున్నాయని దీ
గంగాధర మండలంలోని వివిధ గ్రామాల్లో 20 రోజుల క్రితం ట్రాన్స్ఫార్మ ర్లు కాలిపోయి రైతులు ఇబ్బంది పడుతున్న విషయ మై ‘నమస్తే తెలంగాణ’లో ‘ట్రాన్స్ ఫార్మర్ల సమస్య పట్టదా?’ అనే శీర్షికన ప్రచు రితమైన కథనానికి వి�
విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ వ్యవస్థ అధికారుల కనుసన్నల్లో ఇష్టారాజ్యంగా నడుస్తున్నది. శాఖ పరంగా చేపట్టే పనులకు టెండర్లు లేకుండా డ బ్బులకు ఆశపడి ఎడాపెడా పనులను అప్పగించడం వివాదం గా మారుతున్నది.