విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు నరికి కొమ్మలు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జిల్లా కేం ద్రంలోని రామ్మందిర్ చౌరస్తా సమీపంలో ఆదివారం చోటుచే�
విద్యుత్ శాఖ పనితీరు చూసి.. మండిపడ్డారు నగరవాసులు.. శుక్రవారం నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది.. స్తంభాలు కూలడం.. తీగలు తెగిపోవడం..ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం.. ఫీడర్ల ట్�
ఇంట్లో విద్యుత్ మీట ర్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ వి ద్యుత్ వినియోగదారుడిని బెదిరించి 20,000 రూపాయలను వసూలు చేయడా నికి ప్రయత్నించిన ఓ విద్యుత్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళ వారం సాయంత్రం �
విద్యుత్ తనిఖీ విభాగంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ ఎలక్టిక్రల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్(సిఈఐజి)విభాగంలో అవినీతి పేరుకుపోతుంది.
Namaste Effect | నిర్మల్ జిల్లా కుభీర్ మండలం సోనారి విద్యుత్ సబ్ స్టేషన్ లో గ్రామస్థులు సింగిల్ ఫేస్ కరెంటును నిరంతరం సరఫరా చేయాలని కోరుతూ ఆదివారం ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఈ వార్త నమస్తే తెలంగాణ దినపత్రికల�
వేలాడే తీగలు.. తెగిపడ్డ కేబుళ్లు.. స్తంబాలకు విద్యుత్తు సరఫరా.. వర్షాలు, గాలులు.. పంట రక్షణ కంచెలు.. ఇలా పలురకాలుగా కరెంటు మనుషులు, పశువుల ప్రాణాలను కబళిస్తున్నది. దక్షిణ తెలంగాణ డిస్కమ్ పరిధిలోనే 2019 నుంచి 2025 �
రాష్ట్రంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో లిఫ్ట్ పాలసీ తయారుచేసే బాధ్యతలను విద్యుత్ శాఖపై సర్కార్ పెట్టింది. కొంతకాలంగా పెండింగ్లో లిఫ్ట్ పాలసీ 2025ను మరికొద్దిరోజుల్లోనే అమల్లోకి తీసుకు
ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. సాధారణ వినియోగద�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన రైతు కుమ్మరి ఆంజనేయులు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండించుకోవడానికి తొమ్మిది నెలల క్రితం బోరుబావిని తవ్వించారు. నీరు రావడంతో ఎనిమిది నెలల
Electricity Department | గ్రామాలలో విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ బిల్లుల(Electricity Department )బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాయపర్తి సెక్షన్ ఏఈ పెద్ది రవళి రెడ్డి తెలిపారు.
విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు గత పది నెలలుగా ఏడుగురు ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. తాజాగా ఏడీఈ కార్యాలయంలో సతీశ్ లంచం తీసు�
విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఇద్దరు రైతులు బలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తికి చెందిన రైతు బల్గూరి వెంకటేశ్వర్లు(51) వరి పంటను �
మంచిర్యాలలోని పాత మంచిర్యాలలో ఉన్న విద్యుత్ శాఖ జిల్లా స్టోర్స్ నుంచి కరంటు తీగ(కండక్టర్) మాయమైన అంశంపై గందరగోళం నెలకొంది. జిల్లా స్టోర్స్ నుంచి సంబంధిత కాం ట్రాక్టర్ పూర్తి సామగ్రిని తీసుకెళ్లాడ�