ఈ వేసవిలో విద్యుత్ వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు జిల్లా విద్యుత్శాఖ ఎస్ఈ ఇనుగుర్తి శ్రీనివాసచారి వెల్లడించారు. సాధారణ వినియోగద�
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన రైతు కుమ్మరి ఆంజనేయులు రెండున్నర ఎకరాల వ్యవసాయ భూమిలో పంటలు పండించుకోవడానికి తొమ్మిది నెలల క్రితం బోరుబావిని తవ్వించారు. నీరు రావడంతో ఎనిమిది నెలల
Electricity Department | గ్రామాలలో విద్యుత్ వినియోగదారుల నుండి విద్యుత్ బిల్లుల(Electricity Department )బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు రాయపర్తి సెక్షన్ ఏఈ పెద్ది రవళి రెడ్డి తెలిపారు.
విద్యుత్ శాఖలో అవినీతి మితిమీరిన స్థాయికి చేరింది. ఉన్నతాధికారులు మొదలుకొని కింది స్థాయి ఉద్యోగుల వరకు గత పది నెలలుగా ఏడుగురు ఏసీబీకి చిక్కడం చర్చనీయాంశమైంది. తాజాగా ఏడీఈ కార్యాలయంలో సతీశ్ లంచం తీసు�
విద్యుత్తుశాఖ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి ఇద్దరు రైతులు బలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం ల్యాబర్తికి చెందిన రైతు బల్గూరి వెంకటేశ్వర్లు(51) వరి పంటను �
మంచిర్యాలలోని పాత మంచిర్యాలలో ఉన్న విద్యుత్ శాఖ జిల్లా స్టోర్స్ నుంచి కరంటు తీగ(కండక్టర్) మాయమైన అంశంపై గందరగోళం నెలకొంది. జిల్లా స్టోర్స్ నుంచి సంబంధిత కాం ట్రాక్టర్ పూర్తి సామగ్రిని తీసుకెళ్లాడ�
విద్యుత్ శాఖకు సమ్మర్ సవాల్గా మారనున్నది. గ్రేటర్లో ప్రతీ ఏటా విద్యుత్ కనెక్షన్లు పెరుగుతుండడం, ఈసారి రెండు లక్షలకు పైగా కనెక్షన్లు పెరగడంతో విద్యుత్కు డిమాండ్ విపరీతంగా పెరగనున్నది. గ్రేటర్ ప
విద్యుత్శాఖలో కీలక విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు (సబ్ స్టేషన్ల నిర్వాహకులు) మూకుమ్మడి పోరుకు సిద్ధమయ్యారు. సోమవారం నుంచి 13వ తేదీ వరకు రాష్ట్ర జేఏసీ నాయకుల కన్వర్షన్ యాత్రను మహబూబ్నగర్ నుంచి ప్ర
ఎస్సీ రిజర్వేషన్ అసెంబ్లీ నియోజకవర్గం వికారాబాద్లో ఓ దళిత అధికారికి అవమానం జరిగింది. ఈ నియోజకవర్గం నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలో నూతన�
హామీలు కొండత.. అమలు గోరంత అన్న చందంగా మారింది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల పరిస్థితి. విద్యాసంస్థలకు ఉచిత విద్యుత్తు పథకం అందులో ఓ భాగం.