Telangana | తెలంగాణ విద్యు త్తు శాఖలో బంగారు బాతు వంటి ఓ కీలక పోస్టుకు భారీ డిమాండ్ పలుకుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా రూ.5 కోట్లు పలుకుతుందని గుసగుసలు గుప్పుమంటున్నాయి.
ఒకవైపు మెయింటెనెన్స్ పేరుతో విద్యుత్ కోతలు ప్రకటిస్తే.. అప్రకటిత కరెంట్ కోతలకు లెక్కే లేదు. గ్రేటర్తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజూ గంటలకొద్దీ కరెంట్ సరఫరా నిలిచిపోతుందంటూ వినియోగదారులు డిస్�
పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో వెలుగులు వెలిగిన విద్యుత్ శాఖ నేడు చీకట్లు అలుముకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో విద్యుత్ సరఫరా ఓ పీడకలగా ఉండేది. కరెంటు కోసం అనేక కష్టాలు పడాల్సివచ్చేది.
విద్యుత్ శాఖలో (Electricity Department) అత్యవసర పరిస్థితుల్లో చేపట్టాల్సి పనుల కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఇంప్రూవ్మెంట్ బడ్జెట్ మంజూరు కాలేదు. దీంతో ఎక్కడ ఏ చిన్న మరమ్మత్తు చేయాలన్నా.. అదనపు ట్రాన్స్ఫార్మ
హైదరాబాద్ ఆసిఫ్ నగర్ విద్యుత్ సబ్ డివిజన్ పరిధిలోని విద్యుత్ శాఖ అధికారులకు సంబంధించిన ఫోన్ నెంబర్లు మారాయి. బుధవారం నుంచి కొత్త నంబర్లు ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆ నంబర్ల వివరాలివీ..
Telangana | రాష్ట్రంలో విద్యుత్తు సంస్థలకు కొత్త డైరెక్టర్ల నియామకం సీరియల్ను తలపిస్తున్నది. ఏడాది నుంచి కొలిక్కి రావడమే లేదు. ఎట్టకేలకు గత నెలలో డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలను మాత్రం పూర్తిచేశారు.
విద్యుత్శాఖ స్పాట్ బిల్లింగ్ సిబ్బంది తప్పుదోవలో పోతున్నది. కాసుల కక్కుర్తితో ప్రభుత్వ ఆదాయానికే గండికొడుతున్నది. రాష్ట్ర సర్కారు గృహజ్యోతి పథకం కింద 200 యూనిట్లలోపు వాడుకున్న పేదలకు ఫ్రీ కరెంట్ ఇస�
ఝరాసంగం మండలంలోని ఎల్గోయి గ్రామానికి గత ఐదు రోజులుగా సాగు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పంటలు ఎండిపోతున్నాయంటూ రైతులు తీవ్ర ఆవేదనతో స్థానిక సబ్స్టేషన్ ఎదుట నిరసనకు (Farmers Protest) దిగారు. 42 డిగ్రీల తీవ్ర �
దుండిగల్ లో ప్రభుత్వ స్థలంలో నిర్మించిన గదిలో 30కి పైగా విద్యుత్ మీటర్లు బయటపడ్డాయి. ద్యుత్ శాఖ విచారణలో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ మీటర్ల జారీ వెనక క్షేత్రస్థాయిలో పనిచేసిన సిబ్బంది పదిలక్షల
విద్యుత్ తీగలకు అడ్డుగా ఉన్న చెట్టు నరికి కొమ్మలు కొడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందిన ఘటన జిల్లా కేం ద్రంలోని రామ్మందిర్ చౌరస్తా సమీపంలో ఆదివారం చోటుచే�
విద్యుత్ శాఖ పనితీరు చూసి.. మండిపడ్డారు నగరవాసులు.. శుక్రవారం నగరంలో కురిసిన భారీ వర్షానికి విద్యుత్ వ్యవస్థ అస్తవ్యస్తమైంది.. స్తంభాలు కూలడం.. తీగలు తెగిపోవడం..ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతినడం.. ఫీడర్ల ట్�
ఇంట్లో విద్యుత్ మీట ర్లో అవకతవకలకు పాల్పడ్డావంటూ వి ద్యుత్ వినియోగదారుడిని బెదిరించి 20,000 రూపాయలను వసూలు చేయడా నికి ప్రయత్నించిన ఓ విద్యుత్ అధికారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు మంగళ వారం సాయంత్రం �
విద్యుత్ తనిఖీ విభాగంలో అధికారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చీఫ్ ఎలక్టిక్రల్ ఇన్స్పెక్టర్ టు గవర్నమెంట్(సిఈఐజి)విభాగంలో అవినీతి పేరుకుపోతుంది.