యాదవుల పక్షపాతి సీఎం కేసీఆర్ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి కొనియాడారు. గురువారం ఆయన ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్తో కలిసి రూ.50లక్షలతో చేపడుతున్న పెద్దగట్టు లింగమంతుల స్వామి ఆలయ
ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణలో చీకటి బతుకులే అన్న విమర్శకులే నేడు షాక్ తింటున్నారు. విద్యుత్ సమస్యలపై సీఎం కేసీఆర్ అంతగా శ్రద్ధ వహించి రెండేండ్లలోనే అన్ని సమస్యలనూ పరిష్కరించారు.
చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్తు తీగలు తెగిపడ్డాయా.? భారీ వానలకు స్తంభాలు వంగి ప్రమాదకరంగా తయారయ్యాయా? చేతికందే ఎత్తులో కరెంటు తీగలు వేలాడుతున్నా.. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియడంలేదా? అయితే ఇది మీ కోసమే. వ�
ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)లో అత్యద్భుత వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది. పౌర సేవలను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్
విద్యుత్ రంగంలో విప్లవాత్మకమైన మార్పులతో రాష్ట్రం పురోభివృద్ధి సాధిస్తున్నదని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. పట్టణంలో సోమవారం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యుత్ ప్రగతి స�
strike | విద్యుత్ శాఖ ఉద్యోగుల సమ్మె (strike) వల్ల సుదీర్ఘ విద్యుత్ కోతలపై వారణాసి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనం వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. నగరంలోని భదాయిని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆందోళనలు, చక్కా జామ�
రాష్ట్రంలో రవాణా రంగం అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ అన్నారు. స్థానిక లారీ అసోసియేషన్లో ఆదివారం నిర్వహించిన ఉప్పలమ్మ పండుగలో ఆయన పాల్గొని ప్రత్యేక పూజలు చేశా�
రజక సంఘం జిల్లా అధ్యక్షుడు శంకర్, నాయీబ్రాహ్మణ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి నరహరి ఆధ్వర్యంలో రజకులు, నాయీబ్రాహ్మణులు విద్యుత్ శాఖ ఎస్ఈ కార్యాలయంలో ఎస్ఈ రవీందర్ను శుక్రవారం కలిసి వినతిపత్రం అందజే�
విద్యుత్తు ఉద్యోగులకు కరువు భత్యాన్ని (డీఏ) రాష్ట్రప్రభుత్వం పెంచింది. ఉద్యోగులు, పెన్షనర్లకు డీఏను 3.646 శాతం పెంచుతూ జెన్కో సీఎండీ ప్రభాకర్రావు ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు
పంపిణీ సంస్థల ఆదాయ, వ్యయాల మధ్య భారీ వ్యత్యాసం లోటును పూడ్చడంపై మంత్రివర్గ ఉపసంఘం చర్చ మరోసారి భేటీకావాలని నిర్ణయం హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో విద్యుత్తు చార్జీలను అనివార్యంగా సవ