ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు మాత్రమే కాదు, అది మౌలికంగా వ్యక్తిగత స్వేచ్ఛ, స్వాతంత్య్రం గురించి నిర్వచిస్తుంది. సామాజిక నియమాలు, సంస్కృతి ఏ ప్రభుత్వంలోనైనా ఉండొచ్చు. కానీ, ప్రజాస్వామ్యం, దాని సంస్కృతి, ఆచ�
ముహమ్మద్ యూనస్ సారథ్యంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషలిస్టు పార్టీ(బీఎన్పీ) ఒత్తిడి పెంచింది. డిసెంబర్ కల్లా దేశంలో ఎన్నికలు నిర్వహించ�
మున్నూరు కాపు సంఘం రాష్ర్ట ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ సంఘం రాష్ర్ట అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ తెలిపారు. కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సబ్ కమిటీ సమావేశం జిల్లా కార్యాలయంలో ఆకుల శ్రీనివాసరావు అ�
స్థానిక సంస్థల్లో కేవలం ఎస్సీ, ఎస్టీలకు మాత్రమే రాజ్యాంగపరమైన రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు ఆ విధమైన రిజర్వేషన్లు లేవు. ఇప్పటివరకు కేవలం ఆర్టికల్స్ 243-డీ(6), 243-టీ(6) ప్రకా రం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష
BRS wins | తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీఆర్ఎస్దే విజయమని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి , యువజన పార్టీ మండల అధ్యక్షుడు ఆనంద్ రెడ్డి అన్నారు.
బీసీ రిజర్వేషన్లు 42 శాతం పెంచిన తరువాతే స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని, లేకపోతే యుద్ధం జరుగుతుందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు(ఎంపీ)ఆర్.కృష్ణయ్య కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్రెడ్డిని �
Manthani | మంథని ఆర్యవైశ్య సంఘం ఎన్నికల వివాదం చిలికి చిలికి గాలివానైంది. ప్రత్యర్థులు హైకోర్టు మెట్లెక్కారు. మంథని పట్టణ ఆర్యవైశ్య సంఘం ఎన్నికలు నియమ నిబంధనల ప్రకారం జరగలేదని సముద్రాల రమేష్ హైకోర్టులో కేసు �
local body elections | చిగురుమామిడి,ఏప్రిల్ 19: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ శాసనసభ్యులు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు.
Elections | కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడిగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చెందిన మాడూరి వినోద్ కుమార్ ఎన్నికయ్యారు. వినోద్ కుమార్ ప్యానల్ వరసగా మూడు సార్లు గెలుప�
మూడు ఎస్సీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తాం.. ఏటా రూ.750 కోట్ల కేటాయిస్తాం.. ఇదీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్లో ప్రకటించిన మ్యానిఫెస్టోలోని ప్రధాన అంశం.
ఒక దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనపై జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం తోసిపుచ్చారు. రానున్న 2029 ఎన్నికలలో ఇది అమలు కాదని, 2034 ఎన్నికల తర్వాతే ఇది అమలులోకి వస్తుందని
ఎటువంటి ఘడియన తెలంగాణకు ఓట్లొచ్చినయో గాని..అర్థాష్టమ దుర్దశ మోపయ్యింది. శని దైత్యుడు తన జన్మరాశి నుంచి బయటికొచ్చి మన నెత్తి మీద కూసున్నడు. దరిద్రం దాపురిస్తే మేలు కీడు తలపోతల విచక్షణ మందగిస్తుందట.
యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్ కంపెనీ లిమిటెడ్ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఆర్ఎస్కేవీ ఘన విజయం సాధించింది.
Kasoju Yadagiri | రాజేంద్రనగర్ కోర్టు బార్ అసోసియేషన్ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడిగా కాసోజు యాదగిరి , ఉపాధ్యక్షుడిగా మామిడి మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా జి బందయ్య, సంయుక్త కార్యదర్