కాంగ్రెస్ కపట నాటకం బయటపడింది. ఆ పార్టీ ఎన్నికల వేళ ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉండదన్న విషయం మరోసారి స్పష్టమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు అధికారికంగా 42 శాతం అమలు చేస్తామని చెప్పి, ప్రస్తుతం మాటమా
జీహెచ్ఎంసీ స్థాయీ సంఘం సభ్యుల ఎన్నికకు బుధవారం అధికారులు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏడాది కాల పరిమితితో ఉండే 15 మంది సభ్యుల పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగుస్తున్న నేపథ్యంలో ఎన్నికలకు సిద్ధమయ్యారు. ఈనెల 10 నుంచి
జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. త్వరలోనే ఎన్నికలు జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లోని ఆశావహుల్లో హడావిడి మొదలైంది. కాగా, జిల్లాలో 531 గ్రామపంచాయతీలుండగా.. మొత్త
Panchayat Election | రంగారెడ్డి, ఫిబ్రవరి 4 (నమస్తేతెలంగాణ) : రంగారెడ్డి జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల సందడి ప్రారంభమైంది. పంచాయతీ ఎన్నికలు త్వరలోనే జరుగుతాయన్న ప్రభుత్వ ప్రకటనతో గ్రామాల్లో ఆశావాహు�
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ను చిత్తుగా ఓడించాలని జడ్పీ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ మధిర నియోజకవర్గ ఇన్చార్జి లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు. మండలంలోని పమ్మి గ్రామంలో ఆదివార�
పంచాయతీలకు త్వరలో ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం గ్రామాల్లో పొలిటికల్ హీట్ పెంచుతున్నది. అధికార యంత్రాంగం పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం అవుతుండడంతో పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న ఆశావహులు ఎన్�
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్ కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై శుక్రవారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. డిప్యూటీ లేబర్ కమిషనర్ రాజశ్వరమ
మద్దతు ధరకు అదనంగా బోనస్ ఇచ్చి పంటలు కొనుగోలు చేస్తామనేది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ. మ్యానిఫెస్టోలోనూ ఏ పంటకు ఎంత బోనస్ ఇస్తామో తెలియజేస్తూ పట్టిక ప్రచురించింది.
టెస్లా అధినేత, ట్రంప్ ప్రభుత్వ సలహాదారుగా వ్యవహరించనున్న ఎలాన్ మస్క్ యూకేలో తాజాగా మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. తన వరుస ట్వీట్లతో బ్రిటన్ ప్రధాని స్టార్మర్పైనా, యూకే ప్రభుత్వ విధ�
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ ఆయా వర్గాలు సర్కారుపై సమర శంఖం పూరించాయి. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ వద్ద ఆందోళనలకు దిగి.. నిరసనలతో హోరెత్తిస్తున్నాయి. సర్వశిక్షా అభియాన్ �
Jamili Elections | అసలు ఏకకాల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారన్న చర్చ పెద్దయెత్తున జరుగుతున్నది. జమిలి ఎన్నికలకు అపాయింటెడ్ తేదీగా లోక్సభ తొలిసారిగా సమావేశమైన రోజును గుర్తించాలని కోవింద్ కమిటీ ఇదివరకే సిఫారసు �