Election Commission | మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య ఆరోపణలు, ప్రత్యారోపణల పర్వం కొనసాగుతున్నది. రెండు రాష్ట్రాల్లో నూ రాజకీయ పార్టీలు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అద�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ముదిరాజ్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుర్రాల మల్లేశం కోరారు.
మహారాష్ట్ర ఎన్నికల వేళ నాసిక్ జిల్లాలో కోట్లాది రూపాయల అక్రమ లావాదేవీలు వెలుగులోకి వచ్చాయి. మాలెగావ్ ప్రాంతానికి చెందిన 12 మంది యువకులను యాజమానులుగా చూపుతూ నాసిక్ మర్చంట్ బ్యాంక్ మాలెగావ్ బ్రాంచ�
ధరణి పోర్టల్ను ఎన్నికలకు ముందు, ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ కేవలం తన రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నది. అధికారంలోకి రాగానే ధరణి పోర్టల్ను బంగాళాఖాతంలో పడేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో పంటరుణమాఫీ చేయాలని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి అన్నారు. మంగళవారం మండలంలోని అక్కారం, �
తెలంగాణ కబడ్డీ అసోసియేషన్ ఎన్నికల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది. పిటిషనర్ అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని అసోసియేషన్తో పాటు ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింద�
KA Paul | ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేస్తామని ఫోన్ చేసి మరీ బెదిరిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో 10 మంది ఎమ్మెల్యేలపై తాను కేసులు వేశానని పేర్కొన్నారు. తాను వేసిన క
త్వరలో జరగనున్న మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల శాసనమండలి ఎన్నిక కోసం కొనసాగుతున్న ఓటరు నమోదు ప్రక్రియలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నట్లు పట్టభద్రులు పేర్కొంటున్నారు.
జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల హడావిడి మొదలైంది. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పదవీ కాలం వచ్చే ఏడాది మార్చి 29న ముగినుండగా.. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎన్నికల ప్రక్రియను ప్రారంభిస్తూ గత నెల 30�
జార్ఖండ్లోని 81 అసెంబ్లీ స్థానాలకు జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి మధ్య హోరాహోరీ పోరు నెలకొన్నది. గత ఎన్నికల్లో అధికారం కోల్పోయిన బీజేపీ ఈసారి ఎల
రాష్ట్రంలో సంపూర్ణ కులగణన చేపట్టే దిశగా సర్కారు కసరత్తు చేస్తున్నది. ఎస్సీ, బీసీ కులగణన మాత్రమే కాకుండా అన్ని కులాల వివరాలను సేకరించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ, బీస
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ వైఫల్యాలు, మంత్రుల వ్యవహార శైలి, అవినీతి, అరాచకాలు, ప్రజల్లో వ్యతిరేకతపై పోరాటాలతోపాటు బీఆర్ఎస్ కేడర్లో జోష్ నింపే దిశగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్ర
ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా ఓటరు జాబితా సవరణ కోసం కొనసాగుతున్న ఇంటింటి సర్వేను పక్కాగా నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) కార్యాలయం నుంచి పరిశీలకులుగా విచ్చేసిన డిప్యూటీ కలెక్టర్ అబ్దు�
బీజేపీకి అత్యంత ప్రీతిపాత్రమైన వాటిలో ‘370 అధికరణం రద్దు’, ‘ఉమ్మడి పౌరస్మృతి’ తో పాటు మరో ముఖ్య అంశం ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’. గత నెల ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంలో ఈ అంశాన్ని మరోమారు ప్ర�