EC Press meet | దేశంలో చరిత్రాత్మక ఎన్నికలు జరిగాయని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్కుమార్ అన్నారు. ఓటింగ్లో భారత్ వరల్డ్ రికార్డు సృష్టించిందని తెలిపారు. ఓటేసిన ప్రతి ఒక్కరికీ మేం ధన్యవాదాలు చెబుతున�
ఎన్నికలంటే చాలారోజుల వరకూ నాకేమీ అవగాహన లేదు. మామూలుగానే నాన్న ఎప్పుడూ వార్తలను చాలా ఆసక్తిగా వినేవాడు. ఇక ఎన్నికలప్పుడు చెప్పనే అక్కర్లేదు. నాన్న రేడియో వింటున్నప్పుడూ, అప్పుడప్పుడూ ఎవరైనా ఇంటికి న్యూ�
Lok Sabha polls | లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ శనివారంతో ముగిసింది. మొత్తం ఏడు దశల్లో సుదీర్ఘ కాలం లోక్సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ నిర్వహించగా.. ఇవాళ ఆఖరిది అయిన ఏడో విడత పోలిం�
లోక్సభ ఎన్నికలు వేళ దేశ వ్యాప్తంగా జరిగిన సోదాల్లో 1,150 కోట్ల విలువైన నగదు, బంగారాన్ని ఆదాయపు పన్ను శాఖ స్వాధీనం చేసుకుంది. 2019 ఎన్నికల్లో పట్టుబడిన రూ.392 కోట్లతో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికం.
గ్రామాల్లో సర్పంచ్లుగా పదవీ కాలం పూర్తయ్యే వరకు చేపట్టిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు, తాజా మ�
Former minister Konatala | సదాశయంతో కూటమిని ఏకం చేసిన జనసేన అధినేత పవన్కల్యాణ్ కల త్వరలో నెరవేరబోతుందని మాజీ మంత్రి, జనసేన నాయకుడు కొణతాల రామకృష్ణ పేర్కొన్నారు.
Tadipatri incident | ఏపీలో ఎన్నికల రోజున, ఎన్నికల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై బాధ్యులతో పాటు విధుల్లో నిర్లక్ష్యం వహించిన పోలీసు, ప్రభుత్వ అధికారులపై చర్యలను ముమ్మరం చేశారు.