భారత్, అమెరికాల్లో ఎన్నికల నేపథ్యంలో జరిగిన ఓ అధ్యయనం ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ‘హెల్త్ ఎకనమిక్స్' జర్నల్లో ప్రచురితమైన ఈ అధ్యయనం ప్రకారం... పోలింగ్, అనారోగ్య పరిస్థితుల మధ్య సంబంధం ఉంది.
ఎన్నికల ఉపన్యాసాల్లో ఎంతోకొంత ‘అతి’ ఉంటుందనేది అందరూ అంగీకరించే విషయమే. కానీ, అవి శృతిమించి పాకాన పడితే ప్రజాస్వామిక స్ఫూర్తి దెబ్బతింటుంది. ఓట్లు రాబట్టుకునేందుకు పార్టీలు రకరకాల ఎత్తుగడలను అనుసరిస్�
బీసీ రిజర్వేషన్లను పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆర్ కృష్ణయ్య నేతృత్వంలోని బీసీ నేతల�
AP DGP | ఏపీలో పోలింగ్ రోజు, తరువాత మూడు జిల్లాలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్ ఇచ్చిన నివేదికపై రాష్ట్ర డీజీపీ హరీష్కుమార్ గుప్తా , రాష్ట్ర చీఫ్ సెక్రటరి జవహర్రెడ్డితో భేటి అయ్యారు.
SIT investigation | ఈ నెల 13న జరిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చెలరేగిన హింసాత్మక ఘటనలపై విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బృందం దర్యాప్తును ముమ్మరం చేసింది.
దేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు కీలక దశకు చేరుకున్నాయి. ఇప్పటికే నాలుగు దశల పోలింగ్ ముగియగా.. ఐదో దశకు సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ, ఇప్పటికీ ఏ పార్టీ జెండా ఎగురుతుందో, ఏ కూటమి అధికార కుర్చీపై పాగ�
ఎన్నికలు జరిగిన 48 గంటల్లోగా తుది పోలింగ్ శాతాన్ని వెల్లడించాలని దాఖలైన పిటిషన్పై వారం రోజుల్లోగా తమ సమాధానం ఇవ్వాలని సుప్రీం కోర్టు శుక్రవారం ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఏడీఆర్ సంస్థ ఈ పిటిషన్ దా
R Krishnaiah | ప్రభుత్వం బీసీ రిజర్వేన్లు (BC Reservations) పెంచిన తర్వాతే సర్పంచ్, ఎంపీటీసీ,జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలని బీసీ సంఘాలు, కుల సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.
YCP Complaint | ఏపీ ఎన్నికల్లో టీడీపీ నాయకులు, కార్యకర్తలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని వైసీపీ నాయకులు ఏపీ గవర్నర్ నజీర్కు గురువారం సాయంత్రం ఫిర్యాదు చేశారు.