ఎన్నికల నేపథ్యంలో నగరవాసులు సొంతూర్లకు పయణమయ్యారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ పెరిగిపోయింది. బస్సులతోపాటు సొంత వాహనాల్లో ఓటర్లు తరలివెళ్తుండటంతో ఎల్బీనగర్లో భారీగా ట్రాఫిక
వరుసగా మూడు రోజులు సెలవులు రావడం, సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ (Elections) ఉండటంతో హైదరాబాద్ వాసులు సొంతూళ్లకు పయనమయ్యారు. ఉద్యోగ, ఉపాధి రీత్యా హైదరాబాద్లో స్థిరపడిన వారంతా ఓటేయడానికి బయల్దేరడంత
CPM Tammineni | ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో తిరిగి ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలోని బీజేపీ అధికారంలోకి వస్తే, దేశంలో ఇవే చివరి ఎన్నికలు అని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆర
Bombs Seized | పల్నాడు జిల్లాలో బాంబుల స్వాధీనం కలకలం రేపుతుంది . ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మాచర్ల నియోజకవర్గం దుర్గి మండలం జంగమేశ్వరపాడులో బుధవారం పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
ఇప్పటికే దేశంలో మూడు దశలు పూర్తి చేసుకున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏడో, ఆఖరి విడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. జూన్ 1న జరిగే ఈ ఎన్నికల్లో 57 సీట్లకు పోలింగ్ జరగనుంది.
Lok Sabha polling | అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానానికి మే 7న జరగాల్సిన ఎన్నికల పోలింగ్ వాయిదా పడింది. ప్రతికూల వాతావరణం, రవాణా సమస్యలను పేర్కొంటూ ఈసీ పోలింగ్ను మే 25కు వాయిదా వేసింది.
Dastagiri | కడప జిల్లా పులివెందులలో వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసు నిందితుడు దస్తగిరి (Dastagiri) అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ (Nomination) దాఖలు చేశారు.
పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో ఎలక్టోరల్ అధికారులదే కీలక పాత్ర అని, ఎన్నికల సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూర్యాపేట జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.వెంకట్రావ్, ఎస్పీ రాహుల్ హెగ్డే అన్నారు.
Elections | ఒడిశాలో లోక్సభ ఎన్నికలతోపాటే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఆ రాష్ట్రంలో మొత్తం 21 లోక్సభ స్థానాలు, 147 అసెంబ్లీ స్థానాలకు మే 13 నుంచి జూన్ 1 వరకు మొత్తం విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎ�