స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటుదామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని, అన్యాయాలప
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు సత్తా చాటే విధంగా అందరూ సమైక్యంగా కృషి చేయాలని నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి పిలుపునిచ్చారు. మాజీ మంత్రి నేత కొప్పుల ఈశ�
ప్రశాంత వాతావరణంలో స్థానిక సంస్థల ఎన్నికలను జరుపుకోవాలని రాయపోల్ ఎస్సై మానస ప్రజలకు సూచించారు. ఆదివారం గ్రామ విపిఓతో కలిసి రాయపోల్ మండల కేంద్రాన్ని సందర్శించారు.
BRS leaders | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంత్రి తన్నీరు హరీష్ రావు శంకుస్థాపన చేసిన వంద పడకల ఆసుపత్రికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వంలో మళ్లీ శంకుస్థాపనలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు జంగిలి యాద
కేంద్ర ఎన్నికల కమిషన్ నిబంధనలకు అనుగుణంగా విధులు నిర్వర్తించాలని పెద్దపల్లి తహసీల్దార్ దండిగ రాజయ్య యాదవ్ అన్నారు. ఎన్నికల నిబంధనలు, నిర్వహణ తీరుపై బీఎల్వోలు, సిబ్బందికి పెద్దపల్లి తహసీల్దార్ కార్యా�
Election Commission | దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలు ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. దీంతో ఆ రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల కమిషన్ (ఈసీ) సిద్ధమైంది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఎన్నికల టెన్షన్ పట్టుకున్నది. ఎప్పటికప్పుడూ వాయిదా పడుతూ వస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు హైకోర్టు ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం త్వరలో నిర్వహించేందుకు అవకాశం ఉన్నది.
ఎలాంటి ఎన్నికలు వచ్చినా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అన్ని విధాలుగా సిద్ధంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని, కాంగ్రెస్కు చరమగీతం పాడేందుకు స్థానిక సంస్థల ఎన్నికలే వేదికలు కానున్నాయని మాజీ రాజ్యసభ సభ్యుడు, బీఆ�
కాసిపేట మండలంలోని దేవాపూర్ ఓరియంట్ సిమెంట్(అదానీ) కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలపై గురువారం ఆదిలాబాద్లో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో సమావేశం జరగనున్నది.