గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం మంగళవారం షెడ్యూల్ విడుదల చేసింది. తక్షణమే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎన్నికల సంఘం పేర్కొన్నది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16
తన నయవంచక విధానాన్ని మరోసారి చాటుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం. బీసీల 42 శాతం రిజర్వేషన్ల హామీని గట్టున పెట్టి బడుగు, బలహీన వర్గాల ప్రజలను నిండాముంచింది. తన చిత్తశుద్ధి లోపాన్ని తానే రుజువు చేసుకుంది. బీసీల �
పంచాయతీ ఎన్నికల సమరానికి తెరలేచింది. ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నది. లోకల్బాడీ ఎలక్షన్ నోటిఫికేషన్ను రాష్ట్ర ఎన్నికల సం ఘం మంగళవారం సాయంత్రం విడ�
గ్రామ పంచాయతీల ఎన్నికల నగా రా మోగింది. ఇప్పటికే సర్పంచ్లు, వార్డు మెంబర్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని మంగళవారం షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో పల్లెల్లో స్థానిక సం
ఎన్నికలు ఉన్నప్పుడు పథకాలు అమలు చేయడం, తర్వాత ప్రజల సంక్షేమం మరువడం కాంగ్రెస్ సర్కారుకు అలవాటుగా మారిందని మాజీమంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆశ పెట్టడం.. మభ్య పెట్టడం.. మోసం చేయడం సీఎం రేవంత్ర�
Harish rao | సిద్దిపేట జిల్లాలో మూడు లక్షల 83వేల మంది మహిళలు ఉంటే లక్ష 99వేల మందికి మాత్రమే చీరెలు ఇస్తున్నారు. ఒక్క ఏడాదికి మాత్రమే చీరె ఇచ్చి సారే పెట్టిన అంటున్నారు. ఒక్క చీర ఇచ్చాను ఇగ సర్పంచ్ ఎన్నికల్లో ఆడోళ్ల�
స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తున్నది. ఇందులో భాగంగా మొదట సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి సోమవారం గెజిట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది.
గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు ఖరారయ్యాయి. సర్పం చ్, వార్డు సభ్యుల సీట్ల రిజర్వేషన్లు తేలాయి. యాదాద్రి భువనగిరి జిల్లా అధికారులు ఈ ప్రక్రియను పూర్తి చేశారు. ఈమేరకు కలెక్టర్ హనుమంతరావు గెజిట్ నో
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో ఇవాళ (సోమవారం) జరగాల్సిన విచారణ వాయిదా పడింది. దీనిపై మంగళవారం నాడు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Dasoju Sravan | స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం.46, సీఎం రేవంత్ రెడ్డి వ్యవహారంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విరుచుకుపడ్డారు.
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల విధివిధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఖరారు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు 50 శాతం మించకుండా రిజర్వేషన్లు కల్పించేలా మార్గదర్శకాలను జారీ చేసింది.
కాలపరిమితి ముగిసిన కమిటీలకు ఎన్నికలు నిర్వహించాలని టీఎన్జీవో నేతలు సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీఎన్జీవో కార్యాలయంలో ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు నాశెట్
ఎవ్వరూ అధైర్య పడొద్దు, భవిష్యత్ బీఆర్ఎస్దే, రానున్న అన్ని ఎన్నికల్లో గెలిచి చూపిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతలు, కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. బుధవారం మాజీ మంత్రి మల్లారెడ్
గత కొన్నేళ్లుగా మండలంలో కాంగ్రెస్కు కంచుకోటగా ఉండగా.. ప్రస్తుతం బీటలు వారుతున్నాయి. స్థానిక పార్టీ అధ్యక్షుడి వింత పోకడలతో కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా మారింది. ఇందుకు తాజాగా జరిగిన కొన్ని పరిణామ�
Jubilee Hills By Election | జూబ్లీహిల్స్ఉపఎన్నికకు అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం ఇవాళ సాయంత్రం 6 గంటలతో ముగిసిందని ఆర్వీ కర్ణన్ తెలిపారు. ఇంటింటి