ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుకెళ్లాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. ఎర్రగట్టుగుట్టలోని కేఎల్ఎన్ ఫంక్షన్హాలో గ్రేటర్ 1, 2, 65 డివిజన్ల సమన్వయ కమిటీ సభ్
వారికి దశాబ్దాలుగా వారసత్వంగా వచ్చిన అసైన్డ్ భూములే ఆధారం. ఏళ్లుగా సాగు చేసుకుంటూ పంటలు పండించుకోవడమే తప్ప కుటుంబ అవసరాలకు ఆ భూమిని అమ్ముకునేందుకు వీలుండదు. బ్యాంకులు లేదా బయటి వ్యక్తులకు తనఖా పెట్టే�
బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోలో పేదల సంక్షేమానికి పెద్దపీట వేసింది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడాలేని విధంగా సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది. బీఆర్ఎ�
సీఎం కేసీఆర్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టో అన్నివర్గాల ప్రజలకు మేలు చేసేలా ఉం దని డోర్నకల్ ఎమ్మెల్యే ధరంసోత్ రెడ్యానాయక్ అన్నారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో మాజీ సర్పంచ్ బండ భిక్షంరెడ్డి, జయపు�
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ప్రజా నాడి తెలిసిన కేసీఆర్.. ఓటు కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం అమలయ్యే హామీలతో మ్యానిఫెస్టో రూపొందించార�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభకు జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం వేదికైంది. ప్రజా ఆశీర్వాద సభకు భారీగా జన సమీకరణకు గులాబీ నేతలు చర్యలు చేపడుతున్నారు.
ఇక ముస్లింల విషయానికి వస్తే వారు షరియా చట్టం 1937ను అనుసరిస్తున్నారు. దేశంలోని ముస్లిం పర్సనల్ లా బోర్డు దీన్ని అమలు చేస్తుంది. మహమ్మద్ ప్రవక్త ప్రవచనాల ఆధారంగా తమ మత సంప్రదాయాలు ఆచార వ్యవహారాలుంటాయని వ�
కోల్కతా : పశ్చిమ బెంగాల్ ఎన్నికలను బీజేపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నేపథ్యంలో 21న ఆ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనుంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కోల్కతాలో ఎన్నికల మేనిఫెస్టో వి�