తాండూరు నియోజకవర్గంలోని సబ్బండ వర్ణాల ప్రజలు బీఆర్ఎస్ వైపే ఉంటూ రోహిత్రెడ్డిని రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు కృషి చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తాండూరు నియోజకవర్గంల�
ఎన్నికల్లో ఓట్లు అడగడానికి వచ్చే కాంగ్రెస్, బీజేపీ నాయకులను తరిమికొట్టాలని ఆదిలాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జోగు రామన్న అన్నారు. బేల మండలంలోని అవాల్పూర్, సిర్సన్న, బాది, హేటి గ్రా�
‘అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్నయి. వచ్చే ఈ 20 రోజులు చాలా కీలకం. బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి. సైనికుల్లా పనిచేసి వేములవాడ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావును భారీ మెజార్టీతో గెలిపించా�
కాంగ్రెస్ పార్టీ మాయమాటలకు మోసపోయి ఓటేస్తే ప్రజ లకు మళ్లీ కష్టాలు మొదలవుతాయని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. గీసుగొండ మండలంలోని ఎలుకుర్తి, ఆరెపల్లి, అనంతారం, మచ్చాపురం గ్రామాలు, సంగెం మండలంలోని త
ప్రచారంలో కారు దూసుకుపోతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులు నాయకులతో కలిసి ఊరూరా తిరుగుతూ ప్రతి గడపకూ ఎన్నికల మ్యానిఫెస్టోను చేరుస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో అన్ని వర్గాలతో మమేకమవుతూ ప్రజలకు ర�
‘అభివృద్ధికి అండగా నిలవాలి.. బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో తోనే సామాన్యులకు మేలు జరుగుతుంది.. గత ప్రభుత్వాలన్నీ దళితులను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి.. వారి బాగోగుల కోసంఆలోచించించి లేదు.. కానీ తెలంగాణ �
నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారిని, సంక్షేమ పథకాలు అందని గడప లేదని భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం మండలంలోని బ�
గుర్తుల గుర్తుంచుకో.. కారును గుర్తుంచుకో.. అంటూ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జైత్రయాత్ర జోరుగా సాగుతున్నది. నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం.. పాదయాత్రలు చేపడుతూనే.., మ�
తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు రూపొందించి ప్రతి ఇంటికీ ఏదో ఒక సంక్షేమ ఫలం అందజేస్తున్నట్లు జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి పేర్కొన్నారు.
కాంగ్రెస్ను నమ్మి ఓట్లు వేసి అరిగోస పడుతున్నట్లు కర్ణాటక రాష్ట్ర రైతులు 200 మంది కొడంగల్, గద్వాల నియోజకవర్గాల్లో నిరసనలు తెలియజేస్తూ, ప్రజలకు వివరిస్తున్నారని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు.
బీఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన ఎన్నికల మ్యానిఫెస్టో మంచి మ్యానిఫెస్టోగా ప్రజలందరూ అభివర్ణిస్తున్నారు. ముఖ్యంగా రూ.400లకే గ్యాస్బండపై మహిళలు సంబురపడుతున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పేదోడి వీపుప
వంట గ్యాస్ ధర పెంపుతో కేంద్రం సామాన్యుల నడ్డి విరుస్తున్నది. అడ్డూఅదుపు లేకుండా పెంచుతూ భారం మోపుతున్నది. పదేండ్ల పాలనలో సిలిండర్ రేటును దాదాపుగా మూడింతలు చేయగా, మళ్లీ కట్టెల పొయ్యిపైనే ఆధారపడాల్సిన �
శాసనసభ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థులు దూకుడు పెంచారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను ప్రకటించడంతో మరింత విస్తృతం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్ట�